రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ మహనగరంలోని జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఉండి …
Read More »పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ మండలం మంబోజిపల్లీ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ,సీఎం కెసిఆర్ గారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నల్ల నర్సింలు మరియు ముదిరాజ్ సంగం సభ్యులు ఎమ్మెల్సీ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మానస రాములు,ఉపసర్పంచ్ భోల సత్తయ్య,ముదిరాజ్ కుల పెద్దలు, …
Read More »మార్కండేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్…
ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 20 లక్షలతో శ్రీ మార్కండేయ స్వామి ఆలయా నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు. యాదద్రి ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క కెసిఆర్ గారికే దక్కిందని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా …
Read More »ప్రజా సమస్యలను తీర్చడమే ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చడమే తన ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. …
Read More »రేపే తెలంగాణ టెట్ ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలోఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కి సంబంధించి టెట్ పేపర్ -1, పేపర్-2 పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే టెట్ ఫలితాలు రేపు జులై 1వ తేదీన విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11:30 గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం www.tstet.cgg.gov.in అనే వెబ్సైట్ లో చూడోచ్చు.
Read More »టీఆర్ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల బుధవారం చెక్ రిపబ్లిక్లో ఎన్నారైలతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఇది టీఆర్ఎస్ పార్టీకి 52 వ ఎన్నారై శాఖ అని పేర్కొన్నారు.మిగతా యూరప్ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష …
Read More »MP జోగినిపల్లి సంతోష్ కుమార్ కు “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు”
తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” వరించింది. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని, వసంత్ నగర్ డా. బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో “వృక్షమాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క” చేతుల మీదుగా “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” ను జోగినిపల్లి సంతోష్ కుమార్ …
Read More »TRSలోకి భారీ చేరికలు
తెలంగాణలో జనగామజిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం బమ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు సభ్యురాలు ఒగ్గుల పావని పరశురాములు, మరికొందరు పార్టీ గ్రామ నాయకులు 50 మంది కార్యకర్తలు అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో వారు హైదరాబాద్ లోని మంత్రుల …
Read More »తెలంగాణ గొప్పతనం గురించి మంత్రి కేటీఆర్ షాకింగ్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే గూగుల్ను అడగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ ఎక్కడ ఉంది? అని కేటీఆర్ ప్రశ్నించారు.ఈ రెండు తెలంగాణలోనే ఉండటం, వీటిని కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించడం గర్వకారణంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకు అన్ని …
Read More »తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ రోజు గురువారం ఉదయం పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల …
Read More »