ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ ఈ నెల చివర వరకు దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ నెల చివరి నాటికి ఇండియా జనాభా 1.425 బిలియన్లు అవుతుందని యునైటెడ్ నేషన్స్ పేర్కొన్నది. అయితే 2064 నాటికి భారతీయ జనాభా ఓ స్థిరత్వానికి వస్తుందని, ఇక ఈ శతాబ్ధం చివరినాటికి భారత్ జనాభా 1.5 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచిపోతుందని యూఎన్ అధికారి వెల్లడించారు. ఏప్రిల్ చివరి …
Read More »దేశ జనాభా ఎంతో తెలుసా..!
ఇండియాలో ప్రతి నిమిషానికి 49మంది పుడుతుంటే మరోవైపు 15మంది కన్ను మూస్తున్నారు. కాలం తీరి చనిపోయేవారు తీసేయగా కొత్తగా పుట్టుకొచ్చే శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలోనే అదనంగా 1.45కోట్లు పెరిగింది. దేశ వ్యాప్తంగా జనన మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం జనాభా 128.25కోట్ల మంది. అయితే దేశంలో 2016,2017లో జనన ,మరణాలు, మొత్తం జనాభా …
Read More »