ప్రస్తుతం భారత దేశాన్ని వెంటాడుతున్న సమస్య ఏదీ అంటే అది పేదరికమనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద భారత దేశంలోనే ఎక్కవ సంఖ్యలో పేదలు ఉన్నట్టు ఐరాస ప్రకటించింది. అయితే ఇండియాలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో అంతే మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వారు తిండికీ, గుడ్డకు నోచుకోని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు మనిషికి సరిపడే ఆహరం దొరికేది దాంతో సుఖంగా బ్రతికేవారు. కాని ప్రస్తుత రోజుల్లో …
Read More »