నారావారి పుత్రరత్నం లోకేషం యువగళం పాదయాత్రలో సీరియస్ కామెడీ చేస్తూ తెలుగు ప్రజలను అలరిస్తున్న సంగతి తెలిసిందే..మా అమ్మను అవమాంచిన వాళ్లను కట్ డ్రాయర్ల మీద ఉరికించి…ఉచ్చ పోయించే బాధ్యత నాది అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ మామ బాలయ్య లెవెల్లో లోకేష్ కొట్టిన డైలాగులు తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగించాయి.. కానీ అంతలా ఉచ్చ పోయించాలని ఉంటే..సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని తండ్రీకొడుకులు హెరిటేజ్ వ్యాపారం వదిలేసి టాయ్ లెట్ వ్యాపారం …
Read More »దత్తపుత్రుడి బాటలో బాబోరు..ఇక అత్తారింటికి ఇల్లరికం అల్లుడిగా
మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కుప్పంలో చిప్పతప్పదా…ఓటమి భయంతో చంద్రబాబు తన అత్తారింటికి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ బలంగా ఉన్న మరో నియోజవర్గంలో పోటీ చేయబోతున్నారా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి…టీడీపీ వర్గాలు. 14 ఏళ్లు సీఎంగా, ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కుప్పం ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. పోటీ చేసిన ప్రతీసారి …
Read More »తెలంగాణలో ఎన్నికలు అప్పుడే..జమిలిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్..!
కేంద్రంలోని మోదీ సర్కార్ మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది..ఏకంగా లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీఎన్నికలు ఒకేసారి జరిగేలా జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరుతో హడావుడి చేస్తోంది. ముఖ్యంగా దేశంలోనే మోదీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండడం, మరోవైపు ఆయారాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగడం..అలాగే కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవడం, తెలంగాణ సీఎం …
Read More »చంద్రబాబుకు ఐటీ అధికారుల నోటీసులు..చినబాబు చేతివాటం బట్టబయలు.!
టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా అమరావతి నిర్మాణాల పేరుతో కాంట్రాక్ట్ సంస్థల నుంచి బోగస్ కంపెనీ పేరుతో నిధులు మళ్లించి ప్రతిగా వందల కోట్లు కమీషన్లు నొక్కేసిన సంగతి తెలిసిందే. గతంలోనే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ సహకారంతో చంద్రబాబు వేల కోట్లు మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వ్యవస్థలను తెలివిగా మేనేజ్ చేసే చంద్రబాబు ఆ స్కామ్ లో దొరక్కకుండా …
Read More »తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్సే…కేసీఆర్ కు తిరుగులేదు..పీకే సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య భీకర పోరు జరగనుంది..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పుల్ జోష్ ఉంది..బీఆర్ఎస్ లో టికెట్ దక్కని కీలక నేతలకు గాలం వేస్తూ…కేసీఆర్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది..మరోవైపు బండి సంజయ్ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్ కు సవాలు విసిరిన బీజేపీ …
Read More »ఎవరెన్ని ట్రిక్కులు చేసినా..హ్యాట్రిక్ మాత్రం బీఆర్ఎస్దే..హరీశ్ రావు..!
తెలంగాణలో ఎన్నికల వార్ మొదలైపోయింది..ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఖరారు చేశారు. అయితే టికెట్ల జాబితా మాత్రమే ప్రకటించా..చివరి నిమిషంలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు మారకపోతే వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం 10 నుంచి 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. …
Read More »మోదీ సంకనాకినా చంద్రబాబు తప్పించుకోలేడు..కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
చేసేవన్నీ తప్పుడు పనులే అయినా..తాను నిప్పు అంటూ చెప్పుకునే నిప్పు నాయుడు అలియాస్ చంద్రబాబు నాయుడి అవినీతి తుప్పు బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకే కట్టబెట్టిన చంద్రబాబు ప్రతిగా తన పీఏ శ్రీనివాస్ తో ఆయా బోగస్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించి కమీషన్లు కొట్టేసాడని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 వేల కోట్లు చంద్రబాబు అప్పనంగా సూట్ కేసు …
Read More »మహిళా కాంగ్రెస్ నేతపై అత్యాచారం..టీ కాంగ్రెస్ సీనియర్ నేతకు నోటీసులు..!
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బెంగళూరు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఢిల్లీకి వెళ్లి..కాంగ్రెస్ పెద్దలను కలిపి…పనిలో పనిగా ఓ నాలుగురోజులు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు..అయితే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ నేతల కార్యకలాపాలకు బెంగళూరు వేదికగా మారింది. అయితే కొందరు కామాంధులైన కాంగ్రెస్ నాయకులు…మహిళా కాంగ్రెస్ నాయకులకు పార్టీలో పదవులు ఆశ చూపి, లేదా ప్రేమ పేరుతో వంచించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.గతంలో కొందరు మహిళా కాంగ్రెస్ నాయకులు , …
Read More »ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..అకౌంట్లలోకి రూ.18,750..రేపే ఆఖరి తేదీ..!
ఏపీలో జగన్ సర్కార్ వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది. విశ్వసనీయతకు మారుపేరైన జగన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఠంచన్ గా వివిధ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ చేయూత పథకం ప్రతి ఏటా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాల్లో రూ. 18,750 /- జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే …
Read More »చంద్రబాబు సీఎం అయి ఇవాళ్టికి 28 ఏళ్లు.. వెన్నుపోటు గుర్తొస్తుందని గప్చుప్.!
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, పార్టీని లాక్కుని ఆయన చావుకు కారకులైంది ఎవరూ అంటే…అన్ని వేళ్లు..ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూపిస్తాయి..ఎన్టీఆర్ కు వెన్నుపోటును చారిత్రక అవసరంగా పచ్చమీడియా చిత్రీకరించినా…పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన అభినవ ఔరంగజేబుగా చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కట్ చేస్తే..అది 1995, …
Read More »