Home / Tag Archives: politics (page 43)

Tag Archives: politics

చంద్రబాబు నివాసంలో విందు రాజకీయం..టీడీపీలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్..!

విందు రాజకీయాలు నడపడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు దేశంలో ఉండరు. బాబుగారు కుటుంబ కార్యక్రమంలో కాకుండా… బయటవ్యక్తులకు ఏదైనా విందు ఇచ్చారంటే..అందులో ఏదో కుటిల రాజకీయం ఉంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునే ముందు టీడీపీ ఎమ్మెల్యేలతో వైస్రాయి హోటల్‌లో పలుమార్లు విందు రాజకీయం నడిపినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆఖరకు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్‌ను జైలుకు పంపడానికి కూడా …

Read More »

లోకేష్ సిగ్గుమాలిన ట్వీట్‌… మళ్లీ అడ్డంగా దొరికిపోయాడుగా…!

నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట నారా లోకేషం సారు ట్విట్టర్‌లో మహా యాక్టివ్…పొద్దున్నే లేవగానే రోజూ ట్విట్టర్‌లో జగన్‌పై ఏదో ఒక కూతెట్టడం..అదిగో మా చినబాబు చించేశారు..జగన్‌ను చెడుగుడు ఆడేసాడు..అని తెలుగు తమ్ముళ్లు, ఎల్లో మీడియా ఛానళ్లు బట్టలు చించుకోవడం కామన్‌ అయిపోయింది..అయితే ట్విట్టర్‌లో జగన్‌‌ను తిట్టబోయే తొందరలో ఏదో ఒకటి గబుక్కున ట్వీటడం నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోవడం కూడా చినబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జగన్‌పై ఓ సిగ్గుమాలిన …

Read More »

మరోసారి టీడీపీ నేత కూన రవి రౌడీయిజం.. అధికారిపై బూతుపురాణం..!

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ నేతల రౌడీయిజం ఏ మాత్రం తగ్గడం లేదు..ఇక బూతుపురాణం విప్పడంలో టీడీపీ నేతల తర్వాతే ఎవరైనా..ఇప్పటికీ అదే అహ‍ంకారం..అదే పొగరుబోతుతనం..అధికారులపై బూతులతో విరుచుకుపడడం కామనై పోయింది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికారులను రాస్కెల్స్, ఇడియట్స్, మీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తుంటే..తెలుగు తమ్ముళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ తన నైజాన్ని మరోసారి …

Read More »

బాబు అమరావతి రాజకీయంపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు…!

టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం తన కుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నర నెలలుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు అంటూ జేఏసీ ఏర్పాటు చేసి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. తాను స్వయంగా జోలెపట్టి …

Read More »

అలా చేస్తే విశాఖలో చంద్రబాబును పూలతో స్వాగతిస్తాం..వైసీపీ నేత సంచలన ప్రకటన..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప, పులివెందుల నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబును అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబును ప్రజాసంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటనకు సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ …

Read More »

బ్రేకింగ్..అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై దేవినేని ఉమా సోదరుడి సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌తో పాటు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కంచికచర్ల మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ, సిట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. …

Read More »

ఉత్తరాంధ్ర జిల్లాల టూర్ రద్దు చేసుకున్న జనసేనాని… కారణం ఇదే..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఎదురైన ఘోర పరాభావంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అమరావతికి జై కొట్టి విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో సహించలేని ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును ఎయిర్‌పోర్ట్ వద్ద అడ్డుకుని, ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరారు. చంద్రబాబు ఐదుగంటల పాటు నడిరోడ్డుపై కూర్చుని..పోలీసులపై చిందులు వేసినా…ప్రజలు ఎక్కడా వెనకడుగు వేయలేదు..బాబును …

Read More »

డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్ లా మారిపోయాడట !

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వేడి వేడిగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే అసలే ఘోరంగా ఓడిపోవడంతో పగతో ఉంది. ఈ పగ అంతా ఓడిపోయామూ ఇప్పుడు ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతునామే అని మాత్రం కాదు. ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రస్తుత సీఎం జగన్ గెలిచాడన్న కోపంతోనే. ఓడిపోయిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల పక్షాన ఉండి అదికార పార్టీ చేస్తున్న మంచి …

Read More »

ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం..!

ఏపీలో జగన్ సర్కార్ ఫిబ్రవరి నుంచి సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటి దగ్గరకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల కూడా పింఛన్లను లబ్దిదారులకు వారి ఇంటి దగ్గరే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్‌ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు …

Read More »

అసామాన్యుడు..స్ఫూర్తిదాయకుడు.. మన కలెక్టర్ నారాయణరెడ్డి..!

నీతి, నిజాయితీ , చేసే పనిపట్ల నిబద్దత , కర్తవ్య నిర్వహణలో రాజీలేని తత్వం, అంతకు మించి అంకితభావంతో ప్రజలకు సేవచేసే అధికారులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..అలాంటి కోవకు చెందిన అతి కొద్ది మంది అధికారుల్లో నిజామాబాద్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి ముందు వరుసలో ఉంటారు. నిత్యం విధి నిర్వహణలో ఉంటూ..ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే అధికారులను చూస్తూ ఉంటాం.. కాని ఓ సామాన్యుడిలా ప్రజలతో మమేకం అయ్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat