మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన మతి కొద్దికొద్దిగా పోతుందని చెప్పాలి. ఆయన చేసిన పనులు చూస్తుంటే అధికారం లేకపోతే బ్రతకలేరేమో అనిపిస్తుంది. మరోపక్క ఎంతమందిని భరిలోకి దింపిన పని అవ్వకపోవడంతో ఇక చంద్రబాబే దగ్గరుండి జగన్ పై నిందలు మోపాలని చూస్తున్నారు. అవి కూడా బెడిసికొడుతున్నాయి. ఇక అసలు విషయానికి బాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల విషయంలో చేసిన అరాచకాలను ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత …
Read More »సారా పాలనగా నారా పాలన.. వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్..!
ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న మద్యం పాలసీపై ప్రతిపక్షనేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మద్యం రేట్లు పెరిగిపోయి మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు…మద్యం దుకాణాల టైమింగ్స్ రాత్రి 8 వరకు కుదించడం వల్ల మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని, పనులు మానుకుని పొద్దున్నే వైన్షాపుల ముందు బారులు తీరుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని, వైసీపీ నేతలు కమీషన్లు …
Read More »లోకేష్ విందు భేటీపై తెలుగు తమ్ముళ్ల ఫైర్… చంద్రబాబు సీరియస్ క్లాస్..!
నారా వారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్, తన సతీమణి బ్రాహ్మణితో కలిసి హైదరాబాద్లోని తమ ఇంట్లో పార్టీకి చెందిన యువనేతలతో విందు రాజకీయం నడిపాడు. తన నాయకత్వంపై రోజు రోజుకీ నమ్మకం కోల్పోతున్న వేళ…లోకేష్ ఇలా వారసులపై ఫోకస్ పెట్టడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విందు భేటీలో భవిష్యత్తులో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహంపై, పార్టీ బలోపేతంపై చర్చలు జరిగినట్లు సమాచారం. అలాగే టీడీపీ సీనియర్లు …
Read More »ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ చంద్రబాబు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..!
ఏపీలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయించారు. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. అలాగే మద్యం రేట్లను విపరీతంగా పెంచింది..మరోవైపు మద్యం షాపులు పని చేసే వేళలను రాత్రి 8 గంటలకే కుదించింది. దీంతో ఏపీలో క్రమంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయంలో …
Read More »చంద్రబాబు కుట్రలను ఎండగట్టిన వైసీపీ ఎంపీ…వైరల్ ట్వీట్స్…!
పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం…బడుగు, బలహీనవర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగు దేశం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డైలాగులు వేస్తాడు కానీ…పేదలంటే, ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలంటే తనకు ఎంత ద్వేషమో పలు సందర్భాల్లో తనకు తానుగా బయటపెట్టుకున్నాడు. గతంలో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ తన కుల అహంకారాన్ని ప్రదర్శించాడు. అలాగే గత టీడీపీ హయాంలో వెలగపూడి సచివాలయం వద్ద తమ సమస్యల …
Read More »మడిచర్లలో చింతమనేని అనుచరుల అరెస్ట్..కార్లు సీజ్…?
టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. ఇప్పటికే 60 కు పైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు, పలు భూకబ్జాల కేసుల్లో ఇరుక్కున్న చింతమనేని రెండు నెలలకు పైగా ఏలూరు జైల్లో శిక్ష అనుభవించారు. అయితే జైలుకు వెళ్లి వచ్చినా చింతమనేని తన తీరు మార్చుకోలేదు. .ప్రస్తుతం తనపై నమోదైన కేసుల్లో బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చిన చింతమనేని మళ్లీ …
Read More »గ్రామవాలంటీర్లపై లోకేష్ దారుణ వ్యాఖ్యలు….రాష్ట్రవ్యాప్తంగా కేసులు…!
నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు మైండ్ దొబ్బందో ఏంటీ కానీ…ట్విట్టర్ వేదికగా గ్రామవాలంటీర్లపై దారుణ వ్యాఖ్యలు చేశాడు. గ్రామవాలంటీర్లపై టీడీపీ మొదటి నుంచి అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. గ్రామవాలంటీర్లను ఇంటింటికి సరుకులు మోసే కూలీలుగా చిత్రీకరించింది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు గ్రామవాలంటీర్లకు జీతం ఎంత..పిల్లను కూడా ఇవ్వరు అంటూ కించపర్చాడు..అంతే కాదు ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే…ఆ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటని అంటూ …
Read More »త్వరలో టీడీపీ పగ్గాలు బ్రాహ్మణి చేతికి.. ఇక లోకేష్ పెళ్లాం చాటు మొగుడేనా..!
టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ సతీమణి, నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను, ఎల్లోమీడియా ఎంత జాకీలు పెట్టి లేపాలని చూసినా లోకేష్ మొద్దబ్బాయి లాగానే ఉండడం.. చంద్రబాబు నిరాశ పరుస్తోంది. ఒక పక్క యువనేతగా జగన్ రోజు రోజుకీ శక్తివంతంగా మారుతుంటే..లోకేష్ మాత్రం తన తన అసమర్థతతో రోజు రోజుకీ పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించలేకపోవడం చంద్రబాబును …
Read More »పంచుమర్తికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత…!
పంచుమర్తి అనురాధ…ఈ టీడీపీ మహిళా నేత చంద్రబాబుకు, లోకేష్కు వీర భక్తురాలు…ప్రతి నిత్యం న్యూస్ టీవీ ఛానళ్లలో పొద్దున్నే డిబెట్లలో కూర్చుని సీఎం జగన్పై, వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటుంది. ఈవిడ గారికి కాస్త నోరు ఎక్కువే. ఏదైనా టాపిక్పై ఆధారాల్లేనప్పుడు అడ్డగోలుగా మాట్లాడి… ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడం ఎలాగో టీడీపీ స్కూల్లో రెండాకులు ఎక్కువే చదివింది. డిబెట్లలో పాల్గొన్న నేతలు ఈవిడ గారి విమర్శలకు కౌంటర్ ఇస్తే…ఓ మహిళను పట్టుకుని …
Read More »లోకేష్, బాబులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్..!
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఒకేసారి నాలుగు లక్షలకు పైగా గ్రామవాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్, ఎల్లోమీడియా ఛానళ్లు, గ్రామవాలంటీర్లను పలుమార్లు కించపరిచాయి. గ్రామవాలంటీర్లు బండిపై సరుకులు మోసే కూలీలుగా టీడీపీ సోషల్ మీడియా చిత్రీకరిస్తే..చంద్రబాబు ఏకంగా ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే..ఆడవాళ్ల పరిస్థితేంటీ …
Read More »