ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఆరువారాలపాటు వాయిదా వేయడం రాజకీయంగా వివాదంగా మారింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేవలం రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్వయంగా సీఎం జగన్ ఆరోపించారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల అటు అధికార యంత్రాంగం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల …
Read More »బాబూ… ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాతైనా నీ అడ్రసు గల్లంతే !
స్థానిక ఎన్నికల విషయంలో ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్రను బయటపెట్టిన అంబటి..!
కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్కు చంద్రబాబు పదవి …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా…ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిపై సీఎం జగన్ ఆగ్రహం..!
కరోనా ఎఫెక్ట్ పేరుతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్పై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నారని మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్కుమార్ను …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకం ఎన్నికల అధికారిపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం..!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులను పన్నుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేలా ప్రత్యర్థులను రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలు జరిగేలా చేసి వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. విజయవాడలో ఆర్వో సెంటర్ వద్ద వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేసిన సంఘటన మరువక ముందే…అనంతపురంలో మరో ఘటన జరిగింది. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తాడిపత్రిలో జేసీ …
Read More »కరోనాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్… సీఎం జగన్ అత్యవనసర సమావేశం…!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్ -19) ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను సైతం భయపెడుతోంది. తాజాగా తెలంగాణలో కరోనాను కట్టడి కోసం విద్యాసంస్థలు బంద్ చేయడంతో అటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇక కరోనా మహమ్మారి ధాటికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఈసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైరస్ ప్రభావంపై ముఖ్య అధికారులతో రివ్యూ నిర్వహించారు. …
Read More »టీడీపీ, జనసేన, బీజేపీలపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక సంస్థల్లో వైసీపీ అరాచకం చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవలో పవన్ మాట్లాడుతూ…తనలో ఉన్న పిరికితనంపై చిన్నప్పటి నుంచే పోరాడానని చెప్పుకొచ్చారు. .మనల్ని భయపెట్టే పరిస్థితుల్ని ఎదుర్కొనకపోతే.. మనలో ధైర్యం అనే కండ పెరగదంటూ …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై కేసు… టీడీపీ ఎమ్మెల్సీకి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!
బుద్ధా వెంకన్న.. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటు అయిన ఈ టీడీపీ ఎమ్మెల్సీకి నోరు తెరిస్తే బూతులే..చంద్రబాబు సీఎం జగన్ను, వైసీపీ నేతలను ఏదైనా టాపిక్పై తిట్టాలని అనుకుంటే వెంటనే బుద్ధా వెంకన్న రంగంలోకి దిగిపోతాడు. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా బూతులతో నోరుపారేసుకుంటూ అవాకులుచెవాకులు పేలడంలో బుద్ధా వెంకన్న మాస్టర్ డిగ్రీనే చదివారు. బెజవాడ రాజకీయాల్లో బుద్ధా వెంకన్న అంటే తెలియనవారు ఉండరూ..కాల్మనీ సెక్స్ రాకెట్లో ఈయనగారి పేరు …
Read More »పలమనేరులో పోలీసులపై టీడీపీ మాజీ మంత్రి వీరంగం…!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రమంతటా టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం హింసాకాండ చెలరేగేలా ప్రత్యర్థులను రెచ్చగొడుతూ మరోవైపు అధికార పార్టీ వైసీపీ అరాచకం చేస్తుందంటూ బురద జల్లుతోంది. ఈ క్రమంలో తమను అడ్డుకుంటున్న పోలీసులపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పలమనేరులో టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోలీసులపై బూతులతో విరుచుకుపడ్డారు. నా టైమ్ వచ్చినప్పుడు కాలితో తొక్కేసా నా..అంటూ బూతు పదజాలంతో పోలీసులపై …
Read More »వైసీపీ హవా.. ఏకగ్రీవాల వెల్లువ.. చరిత్రలో మొదటిసారి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గం పరిధిలో ఉన్న 95 ఎంపీటీసీలకు 86 …
Read More »