Home / Tag Archives: politics (page 209)

Tag Archives: politics

”వైసీపీలోకి సీఎం స్థాయినేత‌”.. డేట్ ఫిక్స్‌..!!

వైసీపీలోకి సీఎం స్థాయినేత‌.. డేట్ ఫిక్స్‌..!! అవును, ఏపీ బీజేపీ కార్య‌క్ర‌మాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు చురుగ్గా పాల్గొన్న ఆ నేత ఇప్పుడు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్ర‌స్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకు సంబంధించి ముహూర్తాన్ని కూడా ఖ‌రారు చేసుకున్నార‌న్న వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్‌ విష‌యంలో ప్ర‌ధాని మోడీ, చంద్ర‌బాబు …

Read More »

”జ‌గ‌న్‌తో ఏకీభ‌వించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌”..!!

చంద్ర‌బాబు విష‌యంలో.. జ‌గ‌న్‌తో ఏకీభ‌వించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!! ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో ల‌క్ష కోట్ల‌రూపాయ‌ల‌కు పైగా పాల్ప‌డ్డారు. ఓటుకు నోటు కేసుతో హైద‌రాబాద్‌ను విడిచి అమ‌రావ‌తికి మ‌కాం మార్చిన చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని ల‌క్ష ఎక‌రాల భూమిని త‌న బినామీల పేరుతో రిజిస్ర్టేష‌న్ చేయించాడు. రైతుల నుంచి త‌క్కువ ధ‌ర‌కు భూములు కొని చంద్ర‌బాబు బినామీలైన టీడీపీ నేత‌ల …

Read More »

2019లో జ‌గ‌నే సీఎం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ 2019లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాదాణ‌ను చూసి అటు రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు ఇటు సినీ న‌టులు కూడా జ‌గ‌న్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విష‌యం …

Read More »

వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ సంచలన వాఖ్యలు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రపై జాతీయ మీడియాకు చెందిన సీనియర్ ఎడిటర్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆన్ రియాలిటీ చెక్ అనే కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. See Also:పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు …

Read More »

వారం రోజులుగా ”అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం”..! కార‌ణం తెలిస్తే షాక్‌..!!

వారం రోజులుగా అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! అవును, గ‌త వారం రోజులుగా సీబీఐ (Central Bureau of Investigation) ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మ‌కాం వేసింది. ఏపీ విడిపోయి నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తిలో అడుగుపెట్ట‌ని సీబీఐ.. ఇప్పుడెందుకు అడుగుపెట్టిన‌ట్టు..? ఇందుకు కార‌ణ‌మేమిటి…? అస‌లు నీర‌వ్ మోడీకి, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు లింకేంటి..? పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు స్కామ్ కేసును విచారిస్తున్న సీబీఐకి …

Read More »

చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్ర‌మంత్రి..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భ‌యంతో లెక్క‌లు తేలుస్తానంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ జేఎఫ్‌సీ ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని మాజీ కేంద్ర‌మంత్రి పురందేశ్వ‌రి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్ర‌మంత్రి పురందేశ్వ‌రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు …

Read More »

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ రేష్మా…?

ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయల్లోకి రావడం కొత్త ఏమి కాదు.మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీను తీసుకుంటే మహానటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పట్లో టీడీపీ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టిన వారు అంతగా విజయవంతం కాకపోయిన కానీ ఎంపీ ,ఎమ్మెల్యేలుగా రాణిస్తున్నారు.వీరి జాబితాలోకి చేరనున్నారు ఈ రోజుల్లో సినిమాతో తెలుగు సినిమా …

Read More »

టీడీపీకి మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు గుడ్ బై..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌లో చేప‌ట్టిన స‌మీక‌ర‌ణాలు టీడీపీలో అతి పెద్ద సంక్షోభానికి దారి తీయ‌బోతున్నాయా అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, గ‌తంలో బోండా ఉమ‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు తీరా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణలో బోండా ఉమ‌కు చోటు క‌ల్పించ‌క‌పోగా.. పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ బోండా ఉమను ప‌క్క‌న‌పెట్టేశారు. ఇప్పుడు అదే ప‌రిస్థితి వ‌ర్ల‌రామ‌య్య‌కు …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్పుడు …

Read More »

టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వార్త మేర‌కునేడు టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన ఓ బ‌ఢా నేత.. టీడీపీలో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా అంద‌రికీ చెప్పుకుంటాడు. కానీ, ప్ర‌జ‌ల కోసం న‌యా పైసా ప‌నిచేయ‌డు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అంద‌రినీ బెదిరిస్తుంటాడు. కానీ, త‌న‌కు ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏ స్థాయిలోనూ సాయ‌ప‌డ‌డు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat