Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను అందరూ విజయవంతం చేయాలని సూచించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల పాటు వీరితో చర్చలు జరిపిన ఈయన త్వరలోనే జరగనున్న …
Read More »Politics : ఎంపి రంజిత్ రెడ్డి కాలు మొక్కిన బండ్ల గణేష్..
Politics బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రంజిత్ రెడ్డి లేకపోతే తాను లేనని ఈ పాటకి ఎప్పుడు చనిపోయే వాడిని అంటూ తెలిపారు అలాగే తాను ఏ పార్టీలోనే లేకపోయినప్పటికీ రంజిత్ రెడ్డి వెనుక మాత్రం ఉంటాను అంటూ తెలిపారు.. ఈ రోజు బీఅర్ ఎస్ ఎంపీ రంజిత్ …
Read More »Politics : అయోధ్య రామ మందిరం ప్రారంభ తేదీ ఎప్పుడంటే…!
Politics దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అయితే ఈ ఆలయం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని ముందే చెప్పేశారు అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చేయాడాది జనవరి ఒకటికల్లా ఆలయం మొదలైపోతుందని తెలిపారు అలాగే అప్పటినుంచి భక్తులు దర్శనానికి రావచ్చని కూడా తెలిపారు.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అనూష …
Read More »Politics : మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేదలకు ఉచితంగా టీవీ కనెక్షన్..
Politics మోడీ ప్రభుత్వం తాజాగా ఒకేలకు నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతూ వస్తున్న కేంద్రం మరొకసారి పేదల కోసం ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను అందించాలని అనుకున్నట్లు తెలుస్తుంది.. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా పార్లమెంట్ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రస్తుతం ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నారు అయితే దీంతోపాటు ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను కూడా అందించాలని …
Read More »Politics : న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్లో ఆంక్షలు.. మూసివేసే రోడ్లు ఫ్లై ఓవర్లు ఇవే..
Politics ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే వస్తుంది అలాగే భారత్ లో కూడా ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి ఈ సందర్భంగా హైదరాబాదులో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి.. మరి రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న యువత …
Read More »Politics : రాజమహేంద్రవరంలో జగన్ పర్యటన వివరాలు ఇవే..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అలాగే ఆయన ఢిల్లీ నుంచి ఆంధ్రకు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది.. జనవరి 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాకకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కలెక్టర్ మాధవి లత అన్నారు.. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో …
Read More »Politics : జగన్ అమిత్ షా భేటీలో పలు ఆసక్తికర విషయాలు ఏంటంటే..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆమిత్ షా తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా అమిత్ షా తో ఆయన పలు కీలక విషయాలు మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులు చాలా వరకు ఆగిపోయానని వాటిని త్వరగా వచ్చేటట్టు చేయాలని అమిత్ …
Read More »Politics : ఎమ్మెల్యే అధికారం భవనంలో విద్యార్థి మృతి..
Politics మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ సంఘటన కలకలం సృష్టించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన అధికార భవనంలో కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చినియాంసంగా మారింది.. ఈ విషయంపై పోలీసులు తమ విచారణ చేపట్టారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కమ్కు చెందిన అధికార భవనంలో ఓ కళాశాల విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన శ్యామల హిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.. కాగా ఈ విద్యార్థి గత కొంతకాలంగా …
Read More »Politics : కరోనా కొత్త వేరియంట్ తో తెలంగాణ హై అలర్ట్
Politics కరోనా పూర్తిస్థాయిలో తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న వారందరికీ మళ్లీ కొత్త వేరియంట్ బిఎఫ్ సెవెన్ కలవర పెడుతుంది చైనా తో పాటు అమెరికా బ్రిటన్ బెల్జియం దేశాల్లో ఈ వేరియంట్లు ఇప్పటికే కనిపిస్తున్నానా పద్యంలో భారత్ కూడా అప్రమత్తమయింది అలాగే ప్రస్తుతం భారత్లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది.. అలాగే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది.. భారత్లో ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ …
Read More »Politics : భారత్ చైనా సరిహద్దు వ్యవహారంపై రాహుల్ వైరల్ కామెంట్స్.. తీవ్రస్థాయిలో మండిపడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
Politics రాహుల్ గాంధీ తన భారత జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్లో పర్యటిస్తూ భారత్ చైనా సరిహద్దుల ఉద్రిక్తత పై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మనపై యుద్ధానికి వస్తుంటే భారత్ ప్రభుత్వ మాత్రం మొద్దు నిద్ర లో ఉంది అంటూ చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా మండిపడ్డారు.. ఓవైపు చైనా మన మీదకు దాడికి వస్తుంటే భారత్ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు …
Read More »