ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మెడపై మరో కత్తి వేలాడుతోంది..అదే 118 కోట్ల ముడుపుల బాగోతం..ఇప్పటికే టీడీపీ హయాంలో జరిగిన భవన నిర్మాణాల కోసం బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కాంట్రాక్టు సంస్థలకు మళ్లించి..ప్రతిగా వందల కోట్లు విదేశాలకు తరలించి…ఆపై బినామీల ద్వారా చంద్రబాబుకు చేరిన అవినీతి బాగోతాన్ని ఐటీశాఖ జారీ చేసిన నోటీసుల్లో బయటపెట్టింది…118 కోట్ల బ్లాక్ మనీకి సంబంధించి సరైన …
Read More »AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..!
AP GOVT: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకనుందా..! రాజధాని అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దొరకానుందా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే నెల 28వ తారీకున ఏపీ రాజధాని కేసు విచారణకు రానుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే హక్కు లేదు అని హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసుకు …
Read More »PHONE TAPPING: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైకాపా నేతల ఫైర్
PHONE TAPPING: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైకాపా నేతలు భగ్గుమంటున్నారు. కోటంరెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ముందే చెప్పాలి గానీ…..ఇప్పుడు ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా? అని ప్రశ్నించారు. కోటంరెడ్డిపై ఆ పార్టీకి చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కొడాలి నాని తీవ్ర స్థాయిలో …
Read More »హీరోలందరూ కలిసే ఉంటారు.. ఫ్యాన్సే తన్నుకుంటారు: లక్ష్మి
మా ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి మంచు ఫ్యామిలీ విపరీతంగా ట్రోల్స్ను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రెస్మీట్లో విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మా అధ్యక్షుడు అయ్యాక తనపై నెగిటివ్ ప్రచారం జరిగిందని విష్ణు అన్నారు. వాటిపై మంచు లక్ష్మి స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయం అంటేనే ఒకరు బాగున్నారు అంటే.. అతనిపై బురద జల్లేందుకు మరొకరు రెడీగా ఉంటారని అన్నారు మంచు లక్ష్మి. …
Read More »నితీశ్ కుమార్ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సెటైర్లు
బీహార్ లో బీజేపీకి ప్రస్తుత తాజా సీఎం , జేడీయూ నేత నితీశ్కుమార్ ఎన్డీయే కూటమి గుడ్బై చెప్పడంతో బిహార్ రాష్ట్రంలో తాజా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పాత ట్వీట్ను రీట్వీట్ చేస్తూ నితీశ్కుమార్పై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లాలూ జీ మీ ఇంట్లోకి పాము ప్రవేశించింది’ …
Read More »పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ అదానీ క్లారిటీ
ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ బిలియనీర్ గౌతమ్ అదానీ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై క్లారిటీ చ్చారు. ఆయన మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎవరికి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. ఏపీ నుంచి తనకు గానీ, తన భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా తమ పేరును తెరపైకి …
Read More »RJD నేత తేజ్ ప్రతాప్ సంచలన ప్రకటన
బీహార్ రాష్ట్ర మాజీ మంత్రి,ఆర్జేడీ పార్టీకి చెందిన సీనియర్ ప్రముఖ నేత తేజ్ ప్రతాప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆర్జేడీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే దీని గురించి తన తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు కూడా ఈ …
Read More »విరాళాల సేకరణలో బీజేపీ మరో రికార్డు
గత ఏడాది పార్టీలకు అందిన విరాళాల విషయంలో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రధానమైన 12 పార్టీలకు రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీ కే రూ.212 కోట్లు డొనేషన్లు అందాయి. మొత్తం విరాళాలలో ఇది 82 శాతం కావడం విశేషం. రెండో స్థానంలో రూ.27 కోట్లతో (10.45 %) జేడీయూ నిలిచింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ,ఏఐడీఎంకే, డీఎంకే, …
Read More »కాంగ్రెస్లో కలకలం.. హాట్టాపిక్గా హార్దిక్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న హార్దిక్ పటేల్ లేటెస్ట్గా చేసిన కామెంట్స్ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్ మీడియా సంస్థతో హార్దిక్ పటేల్ మాట్లాడుతూ …
Read More »షర్మిల పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి విధితమే. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ”తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని అన్నారు.. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్ 9న లక్షమంది సమక్షంలో …
Read More »