హైదరాబాద్లోని రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. వసతిగృహంలో ఫ్యాన్కు ఉరేసుకుని నవీన అనే ట్రైనీ కానిస్టేబుల్ బలవన్మరణం చెందింది. నల్గొండకు చెందిన నవీన, వేములపల్లికి చెందిన మరో ట్రెయినీ కానిస్టేబుల్ మాధవి మంచి స్నేహితులు. అయితే తనకు ఇష్టంలేని పెళ్లి కుదిర్చారని కలతచెందిన మాధవి శనివారం తన స్వగ్రామంలో ఆత్మహత్యకు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన పోలీస్ …
Read More »