అన్నదాతల సంక్షేమం కోసం అహారహం శ్రమిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖకు విశేష గుర్తింపు దక్కింది. వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రాధాన్యత దక్కింది. “వ్యవసాయ రంగంలో అత్యధిక వేగంగా అభివృద్ది” చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రతిష్టాత్మిక “ఇండియా టుడే” సంస్థ గుర్తించి అవార్డును ప్రకటించింది. ఈ నెల 23 న ఢిల్లీలో జరిగే …
Read More »మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కాన్వాయ్ ను ఆపి మరి ..!
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఈ రోజు బుధవారం బీర్కూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాన్సువాడ నుండి బయలు దేరి వెళ్లారు .ఈ క్రమంలో మార్గం మధ్యలో కొల్లూరు గ్రామానికి చెందిన రైతులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను ఆపారు . కాన్వాయ్ ను ఆపి మరి ఈ ఏడాది సమయానికే నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్ళు రావడమే …
Read More »మంత్రి పోచారం సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ …
Read More »జుక్కల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పలు వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు గులాబీ గూటికి చేరుతున్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో కామారెడ్డి …
Read More »రైతుల ఆర్థిక సహాయంపై..కేంద్రానికి తెలంగాణ మంత్రుల వినతి…
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. వ్యవసాయానికి ఆర్థిక సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు పంపిణీకి సంబంధించి మే నెలలో రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని కేంద్ర మంత్రిని మంత్రులు పొచారం …
Read More »రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం గొప్ప విషయం.. మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ …
Read More »