తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహ్మాతుడి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన వారిలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, హోంమంత్రి మహముద్ అలీ గారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు గారు, నేతి …
Read More »మార్చి 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
మార్చి 6, 2020 నుండి జరగనున్న శాసనసభ, శాసనమండలి 5వ విడత సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు మరియు పోలీసు శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించిన శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈసందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర …
Read More »పోచారం శ్రీనివాస్రెడ్డి ఓ నిత్య విద్యార్థి..మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కామారెడ్డి బాన్సువాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి రూ.100కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. బాన్సువాడలో 2వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నాం. స్పీకర్ పోచారం …
Read More »షెడ్యుల్ కులాల అభివృద్ధి కోసం భారీగా నిధులు
తెలంగాణ శాసనసభ షెడ్యూల్ కులాల అభివృద్ధి కమిటీ తొలి సమావేశం ఈరోజు శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో జరిగింది. కమిటీ అధ్యక్షుడు, చెవేళ్ళ శాసనసభ్యుడు శ్రీ కాలే యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….గ్రామాలు, బస్థీలలో అత్యంత పేదరికంలో ఉన్నవారు షెడ్యుల్ కులాల వారే. ఉపాధి అవకాశాలు లేక, భూములు లేక అత్యంత పేదరికంలో మగ్గుతున్న షెడ్యుల్ కులాల వారి …
Read More »ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు అసెంబ్లీలో వాడం.. స్పీకర్ పోచారం ప్రకటన..!!
తెలంగాణను అత్యంత పర్యావరణ హితమైన, నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ తొలి సమావేశం స్పీకర్ పోచారం అధ్యక్షతన అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీ ఆవరణను పర్యావరణ హితంగా ప్రకటిస్తున్నామని, ఇకపై ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు అసెంబ్లీలో వాడబోమని ఈ సందర్భంగా స్పీకర్ ప్రకటించారు. కమిటీలో సభ్యులైన …
Read More »సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయమంటూ స్పీకర్కు లేఖ ఇచ్చిన 12మంది ఎమ్మెల్యేలు..
కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి విజ్ఞప్తి జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు.. తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్కు ఇచ్చారు.స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ …
Read More »సభాపతి పోచారంపై కేటీఆర్ ప్రశంసలు..
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సిరిసిల్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ …
Read More »ఎన్నికల ప్రచారంలో ఊరూరా టీఆర్ఎస్ అభ్యర్థులు…
ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులు వేగం పెంచారు. ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే నియోజకవర్గాల్లో నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలోని 1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జనగామ జిల్లా …
Read More »తెలంగాణ వ్యవసాయ శాఖ పురోగమనంలో మంత్రి పోచారందే కీలకపాత్ర..!!
వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర గిరిజనాభివృద్ధి. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అభినందనలు తెలిపారు. see also:సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడమే నిజమైన ప్రజాసేవ..మంత్రి హరీష్ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగం పురోగమించడంలో, తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యక్రమాలు దేశానికే …
Read More »మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డికి శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.మన దేశంలోవ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తిస్తూ ఇండియా టుడే సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అవార్డును మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.ఈ నెల 23న …
Read More »