యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ కోసం ఎదుర్చుస్తున్నారు. అయితే ఈ మహా సంగ్రహం కన్నా ముందు డిసెంబర్ లో ఆక్షన్ ఉంది. దాంతో ఏ జట్టులో ఎవరెవరు ఉంటారు అనేది తెలుస్తుంది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం మాత్రం ఇప్పుడున్న జట్లకు మరో జట్టు కలవబోతుంది. అలా పది టీమ్స్ చెయ్యాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం 2020 సీజన్ కు ఒక జట్టును కలపాలని భావిస్తున్నారు. 2023 …
Read More »వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టుకి కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ..అతడైతే కాదు !
వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించి అన్ని జట్ల యాజమాన్యాలు వారి ప్లేయర్స్ ని అంటే జట్టులో ఉంచినవారిని మరియు రిలీజ్ చేసిన వారి లిస్టులను సమర్పించారు. ఇక డిసెంబర్ లో జరగబోయే ఆక్షన్ కోసం ఎదురుచుడాల్సిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వారు కూడా చాలా వరకు విడిచిపెట్టగా.. విదేశీ ఆటగాళ్ళలో డివిలియర్స్, మోయిన్ ఆలీని మాత్రమే అట్టిపెట్టుకున్నారు. అయితే తాజాగా ఆర్సీబీ కెప్టెన్ విషయంలోఒక ప్రకటన చేసిన …
Read More »ఐపీఎల్ మొత్తం మారిపోయింది..డిసెంబర్ వరకు ఆగాల్సిందే !
ఐపీఎల్ వస్తే చాలు యావత్ ప్రపంచం రెండు నెలల పాటు టీవీలను వదలరు.ఈ టోర్నమెంట్ వచ్చాక టీ20 అంటే ఇలా ఉంటుందా అని తెలిసిందే. ప్రతీ దేశంలో ఇలాంటి టోర్నమెంట్ లు జరుగుతాయి అయినప్పటికీ దీనికున్న ప్రత్యేకతే వేరు అని చెప్పాలి. దీనిపేరు చెప్పుకొని వెలుగులోకి వచ్చిన జట్లు చాలానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు వేరు ఇప్పుడు జరగబోయేయి వేరు అని చెప్పాలి …
Read More »చెన్నై జట్టు నుండి ఐదుగురిని వదులుకోవాలి..మీ ఛాయిస్ ? కామెంట్ ప్లీజ్..?
చెన్నై సూపర్ కింగ్స్…ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాంటెడ్ జట్టు ఏదైనా ఉంది అంటే అది సీఎస్కే అనే చెప్పాలి. ఆ జట్టుకున్న ఫాలోయింగ్ దేశంలో ఏ జట్టుకి ఉండదు. అదేవిధంగా జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఫీట్లు చెన్నై సాధించింది. ఇంకా చెప్పాలంటే దీనంతటికి కారణం ధోని అనే చెప్పాలి. ధోని ఫ్యాన్స్ వల్లే చెన్నై కి ఇంత క్రేజ్ …
Read More »టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు తిరుగులేదు..ఎవరూ సాటిరారు !
టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పుడు భారత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లలో ఐదింటిలో గెలిచి 240పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఈ అన్ని జట్లకు వచ్చిన పాయింట్లు కలిపిన 232 పాయింట్స్ వస్తున్నాయి తప్ప భారత పాయింట్స్ ను దాటలేకపోయాయి. టీమిండియా ఇలానే ఆటను కొనసాగిస్తే జట్టుకు ఎదురుండదని చెప్పాలి.
Read More »సెహ్వాగ్ కు నెటిజన్లు ఫిదా
వీరేంద్ర సెహ్వాగ్ ఈ పేరు తెలియని టీమిండియా తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తన ఆటతీరుతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ నుంచి విరామం తీసుకున్న సెహ్వాగ్ సోషల్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. మరీవైపు సోషల్ మీడియాలో తనదైన శైలీలో ప్రతి అంశం గురించి స్పందిస్తూ నెటిజన్ల చేత జైహో అన్పించుకుంటున్నాడు. వీరు తాజా ట్వీటుతో నెటిజన్ల మదిని మరోకసారి కొల్లగొట్టాడు. …
Read More »ఆ ముగ్గురిపై కన్నేసిన ఆర్సీబీ..వర్కౌట్ అవుతుందా..?
ఐపీఎల్ లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటీ అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఆ జట్టు ఎంత బలమైనదో అందరికి తెలిసిన విషయమే. అయనప్పటికీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్ లో ఆ జట్టు మూడుసార్లు ఫైనల్ కు చేరుకుంది కాని ఫైనల్ లో చేతులెత్తేసింది. చివరిగా 2016లో ఫైనల్ లో హైదరాబాద్ జట్టుపై ఓడిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయానికి వస్తే …
Read More »ఈ ఫార్మాట్లో భారత ఆటగాళ్ళు వెనకబడ్డట్లే.. వరల్డ్ కప్ కష్టమే..!
టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఒక్కప్పుడు ధోని సారధ్యంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది భారత్. ఎన్నో ఏళ్ల తరువాత టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 2007లో టీ20, 2011లో ప్రపంచ విన్నర్లుగా నిలిచింది. ఇలా ప్రతీ ఫార్మాట్లో ముందే ఉంది. మొన్న ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో సెమిస్ లో వెనుదిరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ లోనే ఉన్నప్పటికీ ఒక టీ20 విషయంలో …
Read More »శ్రీలంక క్రికెట్ బోర్డుకు షాక్.. సాహసం చెయ్యలేమంటున్న ఆటగాళ్ళు !
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్ళు షాక్ ఇచ్చారు. బోర్డు పాకిస్తాన్లో పర్యటించాలని నిర్ణయించుకుంది.మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆటగాళ్ళకు తెలియజేసింది. కానీ శ్రీలంక ప్లేయర్స్ మలింగ, మాథ్యూస్, పెరేరా మరియు మరో 10మంది ఆటగాళ్ళు పాక్ పర్యటనకు నిరాకరించారు. ఇది బోర్డు కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెజారిటీ ఆటగాళ్ళు పాక్ కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. గతంలో …
Read More »క్రీడాకారులపై వరాలు కురిపించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రీడాకారులపై వరాలు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాకాలు అందించాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు …
Read More »