ఐఎన్ఎక్స్ మీడియాకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం.. బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. కానీ ఈ బెయిల్ పిటిషన్పై వివరణ కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈనెల 25 కల్లా వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను 26వ తేదీకి …
Read More »