అమరావతి ఆందోళనకారులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామనే పేరుతో హింసాయుత ఘటనలకు పాల్పడ్డారు. పిన్నెల్లిపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు తేలింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నామని నిరసన పేరుతో దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చెప్పడం జరిగింది.గుంటూరు జిల్లా, చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే …
Read More »