ఏ జన్మలో చేసిన పాప ఫలితాలు ఆ జన్మలోనే అనుభవించక తప్పదని మన పురాణాల్లో చెప్పబడింది..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఈ 40 ఏళ్లలో చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు..అధికారం కోసం.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి…సీఎం కుర్చీతో సహా పార్టీని, ఆస్తులు లాక్కుని,.. మానసిక క్షోభకు గురి చేసి, చివరకు ఆయన చావుకు కారకుడైన అభినవ ఔరంగజేబు చంద్రబాబు.. బాబుకు తెలిసిందల్లా..అవసరానికి వాడుకోవడం…తీరా అవసరం …
Read More »కుమార్తెకు కులాంతర వివాహం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే..మీ పెద్దమనసుకు హ్యాట్సాఫ్..!
మామూలుగా పెద్దింటి అమ్మాయి, పేదింటి కుర్రాడిని పెళ్లి చేసుకోవడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదూ..పైగా కులాంతర వివాహం అయితే ఇక అంతే సంగతులు..అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా…బెదిరించి..తాము చూసిన సంబంధం చేయడమో లేదా..కూతురు ప్రేమించిన వ్యక్తిని భౌతికంగా అంతం చేయడమో..లేదా తమ బిడ్డ ఆ యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే..పరువు హత్యలకు పాల్పడడమో చేస్తుంటారు..ఇక రాజకీయనాయకుల ఇళ్లలో ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించే సమస్యే ఉండదు..అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాత్రం …
Read More »గ్రేటర్ లో 3 రోజులు.. 28,436 మందికి వరద సహాయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వమిస్తున్న రూ.10 వేల సాయం పంపిణీ మూడోరోజు కొనసాగింది. గ్రేటర్ పరిధిలో గురువారం 11,103 మందికి రూ.11.10 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో 17,333 మందికి రూ.17.33 కోట్లు అందింది. గురువారం పంపిణీ చేసిన సాయంతో కలిపి 28,436 మందికి …
Read More »ఇక మాటలతో కాదు..తాట తీయాల్సిందే..అందుకే రంగంలోకి !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మార్చి 31 వరకే లాక్ డౌన్ విధించాం కానీ దానిని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక అసలు …
Read More »కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రజల కోసం సూచించిన నియమాలు
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రజల కోసం నియమాలు సూచించారు. * కరొనా వైరస్ వ్యాప్తి, తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి. * ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది. * ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి. * వచ్చే వారం పది …
Read More »నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో “సరిలేరు జగన్ కెవ్వరూ” !
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్నవారికి న్యాయం చేయడంలో తనకు తానేసాటి.. గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు వదులుకున్న కావటి మనోహరనాయుడుకి గుంటూరు మేయర్ సీటు ఇచ్చారు. ఉప్పల రాంప్రసాద్ కుటుంబంలో కృష్ణా జిల్లా చైర్ పర్సన్ ఇచ్చారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎమ్మెల్యే సీటు వదులుకున్న కవురు శ్రీనుకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మెన్ అవకాశమిచ్చారు. అలాగే తన మాట విని మండలి రద్దుకు సహకరించి …
Read More »ప్రాణాలను తెగించి పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించిన తెలుగు యోధుడు….!
దేశ రక్షణలో తెలుగు బిడ్డ మరోసారి తన పౌరుషాన్ని చాటాడు..కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదిని అంతం చేసి ఉద్దానం సైనికుడు తన వీరత్వాన్నిచాటుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు తెగించి శత్రువులను మట్టుబెట్టి శభాష్ అనిపించుకున్నాడు. తామాడ దొరబాబు అనే ఉద్దానం సైనికుడిపై ఇప్పుడు ఆర్మీ అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మందస మండలం చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన జవాను తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నారు. మార్చి 10న సాయంత్రం …
Read More »ఇరాన్ నుంచి స్వదేశానికి క్షేమంగా చేరుకున్న 58మంది భారతీయులు !
ప్రపంచ వ్యాప్తంగా జనాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ముఖ్యంగా చైనా, ఇరాన్, ఇటలీ వంటీ దేశాలలో ఎక్కువగా ప్రభావితమై ఉంది. ఈ నేపధ్యంలో ఇరాన్ లో ఈ వైరస్ ఎక్కువగా ఉండడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన 58మంది భారతీయులను భారతవాయుసేన మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇరాన్ రాజధాని ఐన టెహరాన్ ఎయిర్ పోర్ట్ నుండి వారిని తీసుకొచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు. …
Read More »వైరస్ తగ్గాలంటే..జనాల మధ్య మానవత్వం మంటకలగాల్సిందే !
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతుంది. మామూలుగా ఎంత ఎలాంటి వ్యక్తికైనా మానవత్వం ఉంటుంది. అసలు మానవత్వం అంటే ఎవరైనా తెలిసినవాళ్ళు కనిపిస్తే సరదాగా పలకరిచడం, కరచాలన చేసుకోవడం, కొత్తవారు కనిపించినా మాటవరసకు అయినా సరే షేక్ హ్యాండ్ ఇస్తారు. కాని ఇప్పుడు ఆ మానవత్వం చాలా ప్రమాదకరం అని అందరికి బాగా అర్ధమయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు ఇకపై …
Read More »ప్రజా చైతన్య యాత్రలో లోకేష్కు ఘోర అవమానం.. తరిమికొట్టిన తూగో జిల్లా రైతులు, స్థానికులు…!
ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు అడుగుడుగునా ఘోర అవమానాలు ఎదుర్కొంటున్నారు. అమరావతికి జై కొట్టి కర్నూలు, వైజాగ్లలో రాజధానుల ఏర్పాటుపై కుట్ర చేస్తున్న ఈ తండ్రీ కొడుకుల తీరుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైజాగ్లో అడుగుపెట్టిన చంద్రబాబుకు, ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పులు, టమాటాలు, గుడ్లు వేసి అడ్డుకున్నారు. ఐదుగంటల పాటు చంద్రబాబు ఎయిర్పోర్ట్లో నడిరోడ్డు మీద …
Read More »