ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అతి తెలివితేటలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే 2వేలు ఫించన్ ఇస్తానని ప్రకటించగానే చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేనిది హటాత్తుగా 2వేలకు పెంచారు. ఈ ఘటనను చూస్తున్న పలువురు సీనియర్లు గతంలో 1982 లో ముఖ్యమంత్రి కాబోయే ముందు ఎన్నికలలో ఎన్.టి.ఆర్ 2/- కిలో బియ్యం ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారం నడుస్తుండగా దీన్ని …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ….
తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది.ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని రానున్న బడ్జెట్ నుంచి రూ. 1500 కు పెంచడానికి ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, తదితరులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఆసరా పింఛను ఇస్తోంది. దివ్యాంగులకు మాత్రం రూ. …
Read More »చంద్రబాబు హిజ్రాల దేవుడట..!!
నారా చంద్రబాబు నాయుడు హిజ్రాలకు దేవడైపోయారు. అదేంటి చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రేకదా..! దేవుడు ఎప్పుడయ్యారు..! అని అనుకుంటున్నారా..? అవునండి నిజంగానే చంద్రబాబు నాయుడు హిజ్రాలకు దేవుడై పోయాడు. అది కూడా.. ఒకే ఒక్క నిర్ణయంతో.. ఇంతకీ విషయమేమిటంటే.. మొన్నీ మధ్య జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో హిజ్రాలకు సంబంధించి చంద్రబాబు సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంది. హిజ్రాలకు రూ.1,500ల పింఛన్. అలాగే, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, చిన్న …
Read More »