జనసేన పార్టీ పుట్టిక నుంచి కష్టపడుతున్న వారు నిరాశకు గురవుతున్నారని తిరుపతికి చెందిన రాజేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యం లభించడమే కాకుండా పదవులూ కూడా దక్కుతున్నాయని ఆరోపించారు.ఆ పార్టీనేత పసుపులేటి హరిప్రసాద్ పీలేరులో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సిఎం పదవి కోసం కాకుండా రాష్ట్రంలోని …
Read More »