Home / Tag Archives: Pawan Kalyan (page 4)

Tag Archives: Pawan Kalyan

తెలుగు సినీ ఇండస్ట్రీలో శిఖరాగ్రం..చిరంజీవి…వాళ్లే పకోడిగాళ్లు…కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు,,!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చిరు మాట్లాడుతూ…సినిమా వాళ్ల మీద పడతారెందుకు..ఏపీకి ప్రత్యేక హోదా వంటి ప్రజల సమస్యల మీద ఫోకస్ పెట్టండి అంటూ జగన్ సర్కార్ కు పరోక్షంగా హితవు పలికారు.అంతే..వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరంజీవి మీద విరుచుకుపడ్డారు..ఇక మాజీ మంత్రి కొడాలి నాని సైతం …

Read More »

కుప్పం ఇక బాబోరికి ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారింటికి షిఫ్ట్ అవ్వాల్సిందేనా..?

టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం …

Read More »

మొబైల్ ప్లాష్ లైట్ ను సైతం వదలని చంద్రబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ మధ్య ఎక్కడకెళ్లిన ఏ సభకు  వెళ్లిన అన్ని తానే కనిపెట్టినట్లు.. అన్నింటికి తానే కారణం అన్నట్లు మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని చెబుతూ తన మేధావితనాన్ని బయట పెట్టుకున్నాడు …

Read More »

పవన్ కళ్యాణ్ రికార్డు

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డును సృష్టించాడు. తాను నటించిన వరుస రీమేక్ మూడు సినిమాలు వంద కోట్లను కొల్లగొట్టిన చిత్రాల జాబితాను తన సొంతం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన రీమేక్ మూవీలు వరుసగా వకీల్ సాబ్ ,బీమ్లా నాయక్ రెండు గతంలో విడుదలై వందకోట్ల కలెక్షన్లను సాధించాయి. తాజాగా పవన్ ప్రధాన పాత్రగా వచ్చిన సుముద్రఖని దర్శకత్వంలోని …

Read More »

వైసీపీలోకి టీమిండియా మాజీ ఆటగాడు

ఏపీ అధికార వైసీపీ పార్టీలోకి టీమిండియా మాజీ ఆటగాడు చేరనున్నారు అని ఏపీ పాలిటిక్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గోన్న రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనకు అభిమాన సీఎం.. రాజకీయ నేత …

Read More »

నేనేప్పుడు రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు-పవన్

బ్రో మూవీ ప్రీ రీలీజ్ వేడుక ఇటీవల ఘనంగా జరిదింది. ఈ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం’ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ‘నేను నా జీవితాన్ని చాలా సింపుల్‌గా వుండాలనుకున్నాను. ఒక నటుడు అవ్వాలని, రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ ఊహించలేదు. సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. నేను సినిమా …

Read More »

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు

ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలుత సత్య కుమార్ పేరు వినిపించగా.. కాంగ్రెస్లో కీలక బాధ్యతలు, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి ఉన్న అనుభవం, ఎన్టీఆర్ వారసురాలు అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాషాయం పార్టీ.. చిన్నమ్మకు కొత్త బాధ్యతలు అప్పగించింది.

Read More »

తెలంగాణ ప్రజలకు వైసీపీ  నాయకులు క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ ప్రజలకు వైసీపీ  నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన   అధినేత పవన్‌ కల్యాణ్‌   డిమాండ్‌ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు. విమర్శలు చేస్తే నేతలు, ప్రభుత్వాలపై చేయాలి గానీ.. తెలంగాణ ప్రజలు, రాష్ట్రంపై చేయడం సరైనది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మంచిదికాదని.. వైసీపీ నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ ‘గబ్బర్ సింగ్’.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా.. శృతిహసన్ అందాలను ఆరబోతతో పాటు చక్కని నటనను కనబరిచింది. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ  సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . …

Read More »

లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా

ఏపీలో పీలేరు నియోజకవర్గంలో  మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat