ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై నటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోసాధన కోసం రోడ్డుపైకి రాకుండా.. కాలయాపన చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ లెక్కలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు, తన పాట్నర్ పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న ఏపీ రాజధాని అమరావతి వేదికగా జరిగిన ప్రత్యేక హోదా రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న …
Read More »ఎవడండీ పవన్ కల్యాణ్..!?
ఎవడండీ పవన్ కల్యాణ్..!? జనసేన పేరుతో.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టాడు. ఇంత వరకు ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపి ఆ రెండు పార్టీలతో కలిసి ప్యాకేజీలో పార్టనర్షిప్ పొందాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సినీ క్రిటిక్ మహేష్ కత్తి. కాగా, ఇటీవల ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న కత్తి మహేష్ పవన్ కల్యాణ్పై, జనసేన పార్టీపై …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్ల పార్టనర్షిప్ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ల పార్టనర్షిప్ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!! స్వయాన సినీ నటుడైన పవన్ కల్యాణ్ డబ్బు కోసం, ప్యాకేజీ కోసం ఏపీలో కొన్ని ఇష్యూస్ను రేస్ చేసుకుని, అందుకు చంద్రబాబు, బీజేపీ వద్ద ప్యాకేజీ తీసుకున్న పవన్ కల్యాణ్ ప్రజలకు చేసేదేమీ లేదు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ తరువాత ఏపీకి అన్యాయం జరిగిందంటూ ప్రత్యేక హోదా …
Read More »జగన్పై కేసులు పెడతాం :మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ ముచ్చటగా మరో ఛార్జ్షీట్ ఫైల్ చేసిందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై సీబీఐ 11 కేసులను ఫైల్ చేయగా.. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ కలిసి 14 ఛార్జ్షీట్లను ఫైల్ చేసిందన్నారు. …
Read More »పవన్ కల్యాణ్పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు..!!
‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. .. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్సీ ఏర్పాటు …
Read More »”ఓటుకు నోటు బాబు.. ప్యాకేజీ పవన్”ల లక్షల కోట్ల అవినీతిని ఏకి పారేసిన కత్తి..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని సినీ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి ఇస్తున్న లక్షల కోట్ల నిధులను తమ స్వార్ధం కోసం పక్కదారి పట్టించడంలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చాణక్యతకు పదునుపెట్టారని.. చంద్రబాబు లక్షల కోట్ల అవినీతిపై కత్తి మహేష్ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!
ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు తప్పదా..? అందుకే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారా..? అన్న ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అయితే, ఇటీవల ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ..తాను అప్రూవర్గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని, నన్ను ఏపీ సీఎం …
Read More »పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్కు శుభంకార్డు..!!
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అటు పొలిటికల్ కెరియర్తోపాటు, ఇటు సినీ కెరీర్కు శుభం కార్డు పడిపోయినట్టేనా..!! ఇప్పుడిదే అంశం సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ షాకింగ్ డెషీసన్ తీసుకున్నారా..? ఇకపై రాజకీయాలు వదిలేసి తన అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాలపై దృష్టి పెట్టనున్నారా..? అందుకే తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్సీకి దూరంగా ఉన్నారా..? …
Read More »ప్రజలకు వైసీపీ, జనసేన అవసరం లేదు.. టీడీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల అవసరం లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అదినేత పవన్ కల్యాణ్లపై విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడని, జగన్ చేసిన పాపాలు ఐఏఎస్ అధికారులపట్ల శాపాలుగా మారాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. see …
Read More »చంద్రబాబుకు మిగిలేది బోడిగుండే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మిగిలేది బోడిగుండేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ మిత్రపక్షం బీజేపీ మంత్రి మాణిక్యాలరావు. ఏపీలో బీజేపీ వెంట్రుకలాంటిదని, ఒకవేళ మాకు నష్టం జరిగితే వెంట్రుకమాత్రమే పోతుంది.. కానీ టీడీపీకి మాత్రం బోడిగుండే మిగులుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మాణిక్యాలరావు. see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై … see also : ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా …
Read More »