Home / Tag Archives: Pawan Kalyan (page 15)

Tag Archives: Pawan Kalyan

పవన్ కల్యాణ్‌ పరువు‌ను గోదావరిలో కలిపేసిన జనసేన ఎమ్మెల్యే..!

కాకినాడలో జనసేన అధినేత చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాకపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌‌కు జనసేన అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే..రెండు రోజుల్లో అధ్యక్షుడు పవన్ సభకు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడం..ఇది పవన్ కల్యాణ్ మాట అంటూ జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ మేరకు డిసెంబర్ …

Read More »

రాపాకకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన జనసేన అధిష్టానం..!

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తాజాగా కాకినాడలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక హాజరు కాలేదు. దీంతో పవన్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధిష్టానం రాపాకకు షోకాజ్ నోటీస్ చేసి, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి …

Read More »

పవన్‌కల్యాణ్‌‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పరువు నిలిపిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చారు. రాజోలు నుంచి గెలిచిన రాపాక..మొదటి నుంచి పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. నిండు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తూ..సీఎం జగన్ మాట తప్పరు..మడమ తిప్పరూ అంటూ రాపాక …

Read More »

బీజేపీతో బంధంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వామపక్షాల ఆగ్రహం..!

బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టులు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతితో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని తనకు వైసీపీ వాళ్లు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ …

Read More »

బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!

దిశ హత్య కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే రెండు రోజుల క్రితం దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అత్యాచారం చేసిన నిందితులను వేల మంది వచ్చేసి…చంపేయాలంటున్నారు..రేప్ చేస్తే నాలుగు బెత్తం దెబ్బలు వేసి చర్మం వూడేలా కొట్టండి కాని…నిందితులను చంపే ‍‍హక్కు లేదంటూ..వివాదాస్పద  వ్యాఖ్యలు చేశాడు. దిశ ఘటనపై పవన్ చేసిన …

Read More »

జనసేనానిని చెడుగుడు ఆడేసిన చెవిరెడ్డి..!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడుగా వెళుతున్నారు. తిరుమల డిక్లరేషన్, ఇంగ్లీష్ మీడియం, మతమార్పిడులు, ఉల్లి ధర అంటూ పలు అంశాలపై వైసీపీ సర్కార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పదే పదే జగన్ రెడ్డి అంటూ, ఆయన కులం, మతంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశంపై స్పందిస్తూ..సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. పవన్ విమర్శలను వైసీపీ …

Read More »

పవన్ కల్యాణ్‌కు ఊహించని అనుభవం…తన సభలో జగనన్నకు నమస్కారం

చిత్తూరు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని అనుభవం ఎదురయింది. అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఓ మహిళ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘జనసేన అధినేత జగనన్నకు నమస్కారం’ అని అనడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ …

Read More »

రేపిస్ట్‌కు శ్రమశక్తి అవార్డు ఇచ్చిన బాబు.. రేపిస్టులను చంపద్దు అంటున్న పవన్..!

దిశ ఘటనలో నిందితులైన రేపిస్టులను బెత్తంతో చర్మం వూడేలా కొట్టండి..అంతే కాని చంపే హక్కు లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబుతో సహవాసం చేసిన తర్వాత పవన్ విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక..పిచ్చివాగుడు వాగుతున్నాడని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక రేపిస్టుల విషయంలో పార్టనర్లు చంద్రబాబు, పవన్‌లు ఒకటే విధంగా స్పందిస్తున్నారంటూ గతంలో జరిగిన ఓ …

Read More »

టీడీపీ, జనసేన పార్టీలపై వైసీపీ మంత్రి పేర్నినాని ఫైర్..!

అమిత్‌షా, మోదీషాలే ఈ దేశానికి కరెక్ట్..జనసేన బీజేపీతో కలిసే ఉందంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పేర్నినాని స్పందించారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్‌షా నన్ను అడిగారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మంత్రి నాని సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని …

Read More »

బీజేపీ, జనసేన, టీడీపీ కలయికపై అచ్చెంనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ బీజేపీ గూటిలో చేరేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు దేశమంతటా తిరిగి మోదీని దింపేస్తా అంటూ చరంకెలు వేశాడు. నాకు భార్య, కొడుకు, మనవడు ఉన్నాడు.. పెళ్లాన్ని వదిలేసిన మోదీ పరిస్థితి ఏంటీ అంటూ వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు..ఇక బాబు పార్టనర్ పవన్ కల్యాణ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat