జనసేన నాయకుడు, నటుడు నాగబాబుకు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీతో కుదుర్చుకున్న పొత్తుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకోవడమేంటే…కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు. అంబటి విమర్శలపై పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు …
Read More »బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ను చెడుగుడు ఆడిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..!
నా క్కొంచెం తిక్కుంది..కాని దానికో లెక్కుంది…ఇది గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫేమస్ డైలాగ్.. అయితే రాజకీయాల్లో మాత్రం నిజంగానే పవన్ తిక్కకు నిజంగానే ఓ లెక్కుంది..అది చంద్రబాబుకే తెలుసంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు కాపు కాస్తున్న పవన్కల్యాణ్పై ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. వైసీపీ నేతలు కూడా పవన్ చంద్రబాబు …
Read More »జనసేన, బీజేపీల పొత్తు.. పవన్కు వైసీపీ ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్…!
ఏపీలో జనసేన, బీజేపీల పొత్తుపై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ చేగువేరా కాదు..బీజేపీలోకి చెంగుమని గంతేసి…చెంగు వీరుడు అయ్యాడంటూ సీపీఐ, సీపీఎం నేతలు విమర్శిస్తుంటే..వైసీపీ నేతలు పవన్ టీడీపీ కోసమే జనసేన పార్టీని నడిపిస్తున్నారని, బాబు కోసమే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా పవన్ పొత్తులపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పందించారు. కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని …
Read More »పవన్ కల్యాణ్పై ఎర్రన్నల ఫైర్…!
చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. మనం కలుపుతామా బీజేపీలో జనసేన పార్టీని… చస్తే చస్తాం.. ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. కానీ తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం..ఇవి సరిగ్గా గత ఏడాది అక్టోబర్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు…అయితే పొలిటికల్ గబ్బర్ సింగ్కు కొంచెం తిక్కుంది..దానికో లెక్కుంది…ఏ …
Read More »వాహ్..పవనూ..ఎర్రన్నల చెవిలో తామర పువ్వు.. సినిమాల్లోనే కాదు..పాలిటిక్స్లో మీరు మహానటులే..!
అపరిచితుడు సిన్మా క్లైమాక్స్ సీన్ గుర్తుందా…హీరో విక్రమ్ ఒకే క్షణంలో రామూగా, రెమోగా, అపరిచితుడిలా మారిపోతు నటిస్తుంటే…పోలీస్ అధికారి అయిన ప్రకాష్ రాజ్ వణికిపోతూ….ఒరేయ్ నేను ఎన్టీఆర్ను చూశా..ఏయన్నార్ను చూశా..శివాజీ గణేషన్ను చూశా..ఎంజీఆర్ను చూశా…నీలాంటి మహానటుడిని చూడలేదురా అంటాడు..సేమ్ టు సేమ్ పాలిటిక్స్లో అపరిచితుడిగా మారిన పవన్ కల్యాణ్ను చూసి ఎర్రన్నలు మీ అంత నటుడిని చూడలేదు అని వాపోతున్నారు. పాపం ఎర్రన్నలు…పవన్ గడ్డం పెంచుకుని, స్టేజీ మీద వూగిపోతుంటే..మరో …
Read More »అయ్యా పవనూ.. పాచిపోయిన లడ్డూల రుచి బాగుందా…!
అంతా అనుకున్నట్లే జరుగుతోంది…జనసేన జెండా పీకేసే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్..ప్రస్తుతానికి కాషాయం పార్టీతో కలిసిపోయారు..త్వరలో పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేయడం ఒక్కటే మిగిలింది. విజయవాడలో లాంఛనంగా జనసేన జెండాకు కాషాయం రంగు అద్దారు.. ఆ పార్టీ నేతలతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇక నుంచి వైసీపీ సర్కార్పై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ సర్కార్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు …
Read More »పవన్, బన్నీలు..పొగుడుకున్నారా..తిట్టుకున్నారా..!
పవర్ స్టార్ పవన్కల్యాణ్కు, స్టైలిష్స్టార్ అల్లు అర్జున్కు మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..గతంలో ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్తో చెప్పను బ్రదర్ అంటూ వివాదం రేపిన అల్లుగారబ్బాయి…తాజాగా అలవైకుంఠపురం ఫంక్షన్లో కూడా తన కట్టె కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్గా ఉంటానని, చిరు తర్వాత అంతగా అభిమానించేది రజనీకాంత్ అంటూ చెప్పి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అలవైకుంఠపురం సిన్మా …
Read More »చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు పోయేకాలం దగ్గరపడిందని…అందుకే ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని…ఇక పవన్ కల్యాణ్ గాజువాకలో ఓడిపోయారు కాబట్టే…ఉత్తరాంధ్రపై విద్వేషం చూపిస్తున్నారని చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ విరుచుకుపడ్డారు. తాజాగా మీడియాతో ధర్మశ్రీ మాట్లాడుతూ… అమరావతి పేరుతో భిక్షాటనలు చేస్తూ ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. బాబుకు పోయేకాలం దగ్గరపడిందని, జోలె పడితే జాలి వస్తుందని విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. జేఏసీ ముసుగులో టీడీపీ నేతలతో …
Read More »మరీ ఇంత అమాయకుడివి అయితే ఎలా పవనూ.. కాస్త తెలుగు తమ్ముళ్లతో జాగ్రత్త..!
అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధాని రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉంటామని పిలుపునిచ్చాడు. కాగా రాజధానిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద …
Read More »అబ్బబ్బబ్బా…నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..పవన్, నాయుడుల కామెడీ..!
అమరావతి ఆందోళనల్లో చంద్రబాబు వరుస డ్రామాలు కామెడీగా మారుతున్నాయి. ఒక రోజు గాజులు, దిద్దులు, పట్టీల చదివింపుల డ్రామా , ఇంకోరోజు చీప్గా నడిరోడ్డుమీద బైఠాయింపు డ్రామా, మరుసటి రోజు జోలె పట్టుకుని బెగ్గింగ్ డ్రామా..అబ్బబ్బ..నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..ఏమన్నా కామెడీనా..ఇక బాబుగారి డ్రామాలను అడ్డుకున్నందుకు ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్ రగిలిపోతున్నారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే మాజీ …
Read More »