టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభంజనంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె”ఏపీలో వైసీపీ గెలుపుపై ఫేస్బుక్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి …
Read More »ఫ్యాన్ జోరుకు మూగబోయిన తెలుగుతమ్ముళ్ళు..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైఎస్సార్సీపీ 143 సీట్ల ఆధిక్యం సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది.వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు.టీడీపీ కార్యాలయాలు అన్ని బోసిపోయాయి.తెలుగు తమ్ముళ్ళ ఒక్కసారిగా ఫ్యాన్ గాలికి తట్టుకోలేకపోయారు.తూర్పుగోదావరి,పశ్చిమలో కూడా క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ ఉంది.ఈ దెబ్బతో చంద్రబాబు నివాశం కూడా నిర్మానుష్యంగా మారింది.అంతేకాకుండా …
Read More »టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ దూకుడు కొనసాగుతుంది.పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.ముందుగా అనుకున్నట్టుగానే చంద్రబాబుపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత చూపించారు.ఫలితంగా బ్యాలెట్ లెక్కింపులో వైఎస్ఆర్సీపీ మెజారిటీ లో ఉంది.వైసీపీ అధినేత జగన్ నమ్మకాన్ని అందరు నిలబెట్టారనే తెలుస్తుంది.ప్రస్తుతం ఫ్యాన్ గాలికి ఎదురు లేదని చెప్పాలి.ఇదిఇలా ఉండగా ఇక పవన్ పరిస్థితి అయితే మాత్రం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.తాను పోటీ చేసిన స్థానాల్లో కూడా తాను …
Read More »ఏపీలో వార్ వన్ సైడ్..ఫ్యాన్ హావా!
దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఉదయం 8గంటలకు పోస్టల్,సర్వీస్ ఓట్లు లెక్కింపు జరగగా,8.20నుండి ఈవీఎంలు లెక్కింపు మొదలైంది.ఇక ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం పరంగా ఇప్పటివరకూ జరిగిన కౌంటింగ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముందంజులో ఉందని చెప్పాలి అంతేకాకుండా టీడీపీ కి వైసీపీ కి భారీ తేడా కూడా కనిపిస్తుంది.అసెంబ్లీ పరంగా చూసుకుంటే టీడీపీ 20సీట్లు వెనుకబడి ఉంది.ఇక లోక్ సభ చూసుకుంటే ఒకటి వైసీపీ,ఒకటి టీడీపీ ముందంజులో …
Read More »జనసేన కార్యాలయాల మూసివేతపై పవన్ ఏమన్నారంటే
ఎన్నికలు ముగిసాయి.. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు పలు ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని పలువురు జనసేన నేతలు ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద ప్రస్తావించగా పవన్ ఈ అంశంపై స్పందించారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో …
Read More »తూర్పుగోదావరి సైకిల్ నడుస్తుందా.? ఫ్యాన్ తిరుగుతుందా.? గ్లాసు వాడకం ఎంతవరకూ ఉంది.?
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లా తూర్పు గోదావరి. అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన ఈ జిల్లాలో ఏ పార్టీ అయినా ప్రభావం చూపగలిగితే కచ్చితంగా అధికార పీఠాన్ని సంపాదించవచ్చనేది పార్టీల యోచన. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో2014లో టీడీపీ 13, వైసీపీ 5, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. వీరిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడంతో ప్రస్తుతం టీడీపీకి 15, వైసీపీకి 3, బీజేపీ 1 …
Read More »పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ రైటర్..
సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. కత్తి మహేష్ వివాదంలో కూడా పవన్కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను.అలాంటి పవన్ రాజకీయాల్లోకి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తున్నారని చెప్పారు. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశపడుతున్నారని అన్నారు. ఇవ్వన్ని చెప్పేది వేరెవరో కాదు..మన తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్ కోన వెంకట్.తాజాగా ఆయన మాట్లాడుతూ …
Read More »పశ్చిమలో కీలక వికెట్ ఔట్.. దిక్కుతోచని స్థితిలో జిల్లా జనసైనికులు
జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో నవీన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆయన ఉండి నియోజకవర్గ సీటు ఆశించినా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతోపాటు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా …
Read More »పవన్ బరిలో దిగేది ఇక్కడి నుంచే..?
ఏపీలోని ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరి చూపు ఆయా పార్టీల రథసారథులు పోటీ చేసే నియోజకవర్గంపైనే పడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గాలు ఖరారు అయిన నేపథ్యంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జరిగింది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుండి …
Read More »పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరికొన్ని రోజుల్లో ఏం చేయబోతున్నారో చూడండి
వైఎస్సార్సీపీ విజయం దాదాపుగా ఖాయమవుతోంది.. వైసీపీ అథినేత పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీల పట్ల ప్రజల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. జగన్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వేల్లో తేలింది. అయితే ఇదే జరిగితే చంద్రబాబు ఏమైపోతారోనని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా బలమైన నాయకులు అధికారంలో ఉన్న తన పార్టీని వీడడాన్ని చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. ఓటమి …
Read More »