మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం)పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ కుమార్తె, ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్పై బీజేపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం పోలింగ్ సందర్భంగా కమల్హాసన్ కుమార్తె, సినీనటి శ్రుతిహాసన్ తన తండ్రితో కలిసి కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ను అక్రమంగా సందర్శించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. కమల్ హాసన్, తన కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరలతో కలిసి చెన్నైలో ఓటు వేసిన తరువాత, నేరుగా తాను పోటీ చేస్తున్న …
Read More »పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 3న జరగనుంది. హైదరాబాద్ యూసూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ఈ ఈవెంట్ ను యూనిట్ నిర్వహించనుంది. ఈ వేడుకకు భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులను నిర్వాకులు అనుమతి కోరారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రీ-రిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం
Read More »వకీల్ సాబ్ ట్రైలర్’ రికార్డుల మోత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరాం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వకీల్ సాబ్. వకీల్ సాబ్ మూవీకి సంబంధించి ధియేటర్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్’ రికార్డుల మోత కొనసాగుతోంది. పవర్ స్టార్ యుఫొరియాతో ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవలం విడుదలైన 24గంటల్లో 22.44మిలియన్ సాధించి టాలీవుడ్ …
Read More »ఆ కల నెరవేరిందంటున్న పవన్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అందాలను ఆరబోసిన రాక్షసి ప్రణీత..బాలీవుడ్లో నటించాలనే తన కల నెరవేరిందని సొట్ట బుగ్గల సుందరి ప్రణీత చెప్పింది. ‘ప్రతి హీరోయిన్ అంతిమ లక్ష్యం బాలీవుడ్. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి హిందీ పరిశ్రమ చక్కటి వేదిక. బాలీవుడ్లో రెండు చిత్రాల్లో అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అని పేర్కొంది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘భుజ్ …
Read More »పురపాలక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ అయిన వైసీపీ అదరగొడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు గిద్దలూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, మదనపల్లి రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 20 వార్డుల్లో …
Read More »జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏలూరులో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 25వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. అందుకే జనసేన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నా, టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓటమికి ఇరు పార్టీల …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. అదేంటంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘వకీల్ సాబ్’ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఎంత ధరకు సొంతం చేసుకుందో వివరాలు వెల్లడించలేదు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 9న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాను 50 రోజుల …
Read More »వకీల్ సాబ్ లో తెలుగు నటి స్పెషల్ సాంగ్.. ఎవరా నటి..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిష్ దర్శకత్వంలో జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రంలో తెలుగు నటి పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. …
Read More »పవన్ -రానా కొత్త మూవీ టైటిల్ ఇదే..?
చానా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్కళ్యాణ్ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణను పూర్తి చేసిన పవన్కళ్యాణ్ ఇప్పడు రెండు సినిమాలను సెట్స్పైకి తీసుకెళ్లారు. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు'(పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమా ఒకటి. దీంతో పాటు మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్లోనూ పవన్ నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో …
Read More »బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ
దేశ రాజధాని నగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ BJP చీఫ్ JP నడ్డాతో ఇవాళ భేటీ కానున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ రానున్నది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతుందని సమాచారం.
Read More »