ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత ఇటీవల ఆపార్టీని వీడి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి వైసీపీ పార్టీలో కీలక పదవి లభించింది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆయనను వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ఈసందర్భంగా గంజి …
Read More »విజయవాడకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీలోని విజయవాడకు వెళ్లనున్నారు. వచ్చే నెల అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలకు కేరళ, బిహార్ సీఎంలు పినరయి విజయన్, నితీష్ కుమార్ తో పాటు 20 దేశాల నుండి కమ్యూనిస్ట్ నేతలు హాజరుకానున్నారు. అయితే మూడేళ్ల తర్వాత సీఎం కేసీఆర్, ఏపీకి వెళ్లనున్నారు. …
Read More »ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ ఆయనేనా.?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు..కోన రఘుపతి రాజీనామాకు స్పీకర్ వెంటనే ఆమోదం తెలిపారు. కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఈ నెల 19న ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 19న వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వారితో …
Read More »బాబు సంచలన నిర్ణయం
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫార్మ్ చేశారు. టీడీఎల్పీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరూ బాగా కష్టపడుతున్నారు..ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేసుకోవాలని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీలా వైసీపీ సిట్టింగ్లకు …
Read More »ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్
ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ నుంచి ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సభ్యులను మరోసారి అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న రెండోరోజు ప్రారంభం కాగానే రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు అధికారపక్షమైన వైసీపీ ఒప్పుకోకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల …
Read More »ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్కల్యాణ్
పవర్స్టార్ పవన్కల్యాణ్.. ఆ మాట వింటే చాలు కుర్రకారు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. యూత్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవర్స్టార్ ఈ స్టేజ్కు రావడం అంత ఈజీగా అవ్వలేదు. ఒక టైంలో పవన్ కల్యాణ్ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించారట. ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా.. పవర్స్టార్కు చిన్నతనంలో ఎప్పుడూ బాగుండేది కాదట. ఆస్తమా ఉండేది. అందుకే పవన్ కల్యాణ్ అంత హుషారుగా ఉండేవారు కాదు. స్నేహితులు తక్కువే. …
Read More »గూస్బంప్స్ తెప్పిస్తున్న వీరమల్లు’ గ్లింప్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడేప్పుడో విడుదలై పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘వకీల్ సాబ్’తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత ‘భీమ్లా నాయక్’తో మరో సాలిడ్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ …
Read More »రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఎన్ని స్థానాలు వస్తాయంటే..?
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం.. ప్రముఖ స్టార్ హీరో నాయకత్వంలోని జనసేన పార్టీ కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలోస్తాయో చెప్పారు అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జనసేన కల్సి బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి శాంపిల్స్ తో …
Read More »పవన్ సరసన ఆ హీరోయిన్..?
జనసేన అధినేత,పవర్ స్టార్ ,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ,భీమ్లా నాయక్ మూవీల తర్వాత ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తమిళంలో నిర్మితమై విడుదలై సూపర్ హిట్టయిన ‘వినోదయ సిత్తం’ రీమేక్ను త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్ను కూడా తెరకెక్కిస్తున్నాడు. సాయిధరమ్ …
Read More »బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థిగా పవన్
ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి CM అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ‘ఇవాళ APకి వస్తున్న JP.నడ్డా దీనిపై ప్రకటన చేయాలి. ఈ ప్రకటనతో ఇరు పార్టీల బంధం బలపడి.. ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వ అవినీతి, అసమర్థతను నడ్డా ప్రస్తావించాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. జగన్ పాలనను BJP కేంద్ర …
Read More »