Home / Tag Archives: passengers

Tag Archives: passengers

రేపు ఉప్పల్‌లో క్రికెట్‌ మ్యాచ్‌.. ప్రయాణికులకు కీలక సూచనలు

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్‌, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్‌, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో …

Read More »

గుడ్‌న్యూస్.. పెరిగిన రైళ్ల స్పీడ్..!

ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సౌత్ సెంట్రల్ జోన్‌లో పరిధిలో రైళ్లు దూసుకుపోనున్నాయి. ట్రైన్స్‌కు సంబంధించిన వేగాన్ని పెంచినట్లు వెల్లడించింది ద.మ రైల్వేస్. నేటి(సోమవారం) నుంచే ఈ స్పీడ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వెళ్తున్న ట్రైన్లు ఇకపై గంటకు 130 కి.మీ వెళ్లనున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని ఈ వేగం పెరుగుతుంది. – విజయవాడ …

Read More »

పట్టాలు తప్పిన రైలు…13మంది మృతి !

కెనడాలో ఓ ట్రైన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో 13మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన తెల్లవారు జామున ఆరున్నర గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదం  మనీటోబా ప్రావిన్సులోని పోర్టిగాలా ప్రాంతంలో జరిగింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాసం ఉందని మరియు ఘటనపై కెనడా రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తుంది. కెనడాలో ఈ మధ్యకాలంలో ఇదే పెద్ద ప్రమాదం అని చెప్పాలి.

Read More »

మరికొద్దిసేపట్లో మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్..ఇంతలో ఆ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్‌మెంట్‌

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ధర్నాకు దిగారు. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్ళవలసిన అంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును అధికారులు చెప్పపెట్టకుండా రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మరికొద్దిసేపట్లో అంగా ఎక్స్‌ప్రెస్‌ మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి రైలు కోసం వేచిచూశారు. చాలాసేపు వేచిచూసినా రైలు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఇంతలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్‌మెంట్‌ …

Read More »

నదిలోకి దూసుకెళ్లిన విమానం.. అయినా అందరూ బతికే ఉన్నారు..

వాషింగ్టన్ లోని ఫ్లోరిడాలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పిన బోయింగ్‌ 737 కమర్షియల్‌ జెట్‌ నదిలోకి దూసుకువెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వివరాలు… 136 మంది ప్రయాణికులతో బోయింగ్‌ విమానం క్యూబా నుంచి బయల్దేరింది. అయితే నావల్‌ స్టేషన్‌ గంటానమో బేలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో జాక్సన్‌విల్లేలోని సెయింట్‌ జాన్స్‌ నదిలోకి దూసుకువెళ్లిందని నావల్‌ ఎయిర్‌స్టేషన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం …

Read More »

గాల్లో విమానం.. ఫైల‌ట్‌ల మ‌ధ్య వివాదం..ఫ్లైట్ ఎటెళ్లిందంటే..!!

ఈ మ‌ధ్య కాలంలో ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో.. వైద్యుల మ‌ధ్య గొడ‌వ త‌లెత్త‌డం.. వారి కోపాన్ని పేషెంట్‌పై చూపించి రోగి ప్రాణాన్ని తీయ‌డం కామ‌నైపోయింది. అయితే, ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో మొద‌లైన గొడ‌వ ఒక ప్రాణాన్నే తీస్తుంది. కానీ అదే గొడ‌వ ఆకాశంలో ప్ర‌యాణించే విమానంలో త‌లెత్తితే.. అమ్మో.. ఊహించ‌డానికే భయంక‌రంగా ఉంది క‌దా..! ఊహించ‌డానికే భ‌యాన‌కంగా ఉండే ఈ సంఘ‌ట‌న నిజంగానే జ‌రిగింది. ఫ్ల‌ట్‌లో కెప్టెన్‌కు, కో పైల‌ట్‌కు మ‌ధ్య గొడ‌వ …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించిన… రైల్వే శాఖ

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఐర్‌సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండేది. అక్టోబర్‌ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా తమ ఐఆర్‌సీటీసీ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat