పరుల్ యాదవ్, ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం క్వీన్ రీమేక్లో నటిస్తోంది. కన్నడ, తమిళ్, మళయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం మైసూర్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, హీరోయిన్గా స్టార్ ఇ మేజ్ను అనుభవిస్తున్న పరుల్ యాదవ్కు ఇప్పుడు కష్టకాలం వచ్చిందట. కాగా, పరుల్ యాదవ్ పుట్టిన రోజును చిత్ర బృందం అంగరంగ వైభవంగా జరిపిందట. ఈ వేడుకలో క్వీన్ రీమేక్ హీరోయిన్లు కాజల్, తమన్నా పాల్గొన్నారు. …
Read More »