ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల …
Read More »