పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘సలార్’లో సందడి చేస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి శ్రుతిహాసన్ రీఎంట్రీ తర్వాత మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు శ్రుతిహాసన్ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే.. దీనిపై చిత్ర …
Read More »వలలో చిక్కుకుపోయిన అనన్య పాండే
‘లైగర్’ సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమవుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ను అభిమానులతో పంచుకుంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన తన లేటెస్ట్ హాట్ పిక్స్ అభిమానులు షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. వైట్ …
Read More »Junior NTR ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో జూనియర్ NTRకు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత కియారా అద్వానీని సెలెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె స్థానంలో జాన్వీ వచ్చింది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. …
Read More »సూపర్ కాప్గా ప్రభాస్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సూపర్ కాప్గా నటించబోతున్నాడంటూ నెట్టింట వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ‘రన్ రాజా రన్’ వంటి చిన్న సినిమాతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్లో టాలెంట్ గుర్తించిన ప్రభాస్, ఆయనతో ‘సాహో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఇందులో ప్రభాస్ను హాలీవుడ్ హీరోలా చూపించాడు. ‘సాహో’ తర్వాత సుజీత్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలోనే కాకుండా బాలీవుడ్లోనూ హాట్ …
Read More »సినీ నటి మీరా మిథున్పై చార్జిషీటు
సినీ నటి మీరా మిథున్పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. స్థానిక ఎగ్మోర్ కోర్టులో సమర్పించారు. మీరామిథున్ తమిళ చిత్రసీమకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన దర్శకులను తరిమికొట్టాలంటూ ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, మీరా మిథున్పై వీసీకే నేత ఇచ్చిన ఫిర్యాదుతో మైలాపూర్ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత …
Read More »ప్రభాస్తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే …
Read More »‘పుష్ప’ విడుదలకు ముహూర్తం ఫిక్స్
కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ మళ్లీ దార్లోకి వస్తుంది. థియేటర్లు తెరుచుకున్నాయి. ఒక్కో సినిమా థియేటర్ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి డేట్స్ పవన్, ప్రభాస్, మహేశ్బాబు చిత్రాలతో లాక్ అయిపోయాయి. తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా విడుదల కూడా ఖరారైంది. సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో …
Read More »ప్రభాస్ తో “చందమామ” కాజల్ రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారట. ఇదే జరిగితే దాదాపు పదేళ్ల తర్వాత వీరి జోడీ అభిమానులను అలరించనుంది. ‘సలార్’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా …
Read More »పాన్ ఇండియా మూవీ తీయనున్న శేఖర్ కమ్ముల
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ధనుష్ను ఈ సినిమా నిర్మాతలు, శేఖర్ కమ్ముల కలిశారు. స్టార్ హీరో అయినప్పటికీ తన దర్శకుడు, నిర్మాతల పక్కన.. చేతులు కట్టుకుని ఉండటంతో ధనుష్ సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు.
Read More »పాన్ ఇండియన్ మూవీలో బన్నీ
యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.
Read More »