MINISTER SRINIVAS: మహాశివరాత్రి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేట పెద్ద శివాలయంలో స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంపై మంత్రి స్పందించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా….పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తైతేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అన్నారు. కరవు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టు అత్యవసరమని మంత్రి …
Read More »