మెదక్ లో 17 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మాతా శిశు అరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, అనంతరం దళిత బంధు లబ్ధి దారులకు యూనిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్ స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ …
Read More »