హుజూరాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్ను రాజ్భవన్కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపాక కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్ సమక్షంలో …
Read More »