ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా భారీగా వైసీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు ,గ్రామస్థులు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో స్తూపన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆశేశ …
Read More »వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 72వ రోజు షెడ్యూల్ ఇదే..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఈ పాదయాత్రకు సంబందించిన 72వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం సంగటూరు నుంచి ఆయన శనివారం పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిల్లమాను చెన్నైక్రాస్, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 43వ రోజు షెడ్యూలు ఇదే…!
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను …
Read More »ప్రజాసంకల్పయాత్ర 36వ రోజు షెడ్యూల్ ఇదే…!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ,చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా ప్రజా అభిమానంతో ముందుకు సాగుతుంది. ఈ ప్రజా సంకత్పా యాత్ర 36వ రోజు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్ రోడ్ …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు షెడ్యూల్… రాప్తాడులో జెండాఆవిష్కరణ
వైసీపీ అధ్యక్షుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం పాపం పేట బైపాస్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. రుద్రమ పేట, సవేరా ఆసుపత్రి క్రాస్, కాకల్లపల్లి క్రాస్, డాల్ఫిన్స్ హోటల్ రోడ్డు మీదుగా ప్రసన్న పల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అనంతరం 3 …
Read More »నందమూరి నగర్ మీదుగా 33వ రోజు పాదయాత్ర షెడ్యూల్
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ 33వ రోజున రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ …
Read More »ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్ ఇదే..
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ఆయన గురువారం తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా యాత్ర కొనసాగుతుంది. 11.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. కుప్పలదొడ్డి, బిల్లకల్ …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 20వ రోజు షెడ్యూల్ ఇదే
ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఆయన మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్ కిరవడి, గాజులదిన్నె క్రాస్ చేరుకుంటారు. …
Read More »పదకొండో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు షెడ్యూల్ను వైసీపీ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. 18-11-2017న అనగా శనివారం ఉదయం 8 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె …
Read More »ప్రజా సంకల్ప యాత్ర.. నాలుగో రోజు షెడ్యుల్ ఇదే
ప్రజాసంకల్పయాత్ర నాలుగో రోజు షెడ్యూల్ విడుదల అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో యాత్ర షెడ్యూల్ను పోస్ట్ చేశారు. నాలుగో రోజు (గురువారం) వైఎస్ జగన్ …జమ్మలమడుగు నియోజకవర్గంలో 10.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, వై.కోడూరు జంక్షన్లో భోజన విరామం, ఎర్రగుంట్ల, ప్రకాశ్ నగర్ కాలనీ మీదగా యాత్ర సాగుతుంది. ఎర్రగుంట్ల- …
Read More »