Home / Tag Archives: padayatra (page 36)

Tag Archives: padayatra

ఇట్స్ అఫిషియ‌ల్.. వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో తెలిస్తే షాకే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో రెస్పాన్స్ వ‌స్తోంది. మొద‌ట పాద‌యాత్రను ప్రారంబించే వ‌ర‌కు కొంచె అనుమానాలు ఉన్నా.. పాద‌యాత్ర ప్రారంభించాక జ‌నం వేలల్లో త‌ర‌లి రావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జ‌గ‌న్ కూడా ఒక‌వైపు పాద‌యాత్రలో బాగంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూనే… మ‌రోవైపు ఆయా నియోజ‌క వ‌ర్గాల్లోని వైసీపీ దిగువ శ్రేణి కార్య‌క‌ర్త‌ల‌తో పూర్తిగా మ‌మేక‌మై …

Read More »

వైసీపీ క్లీన్ స్వీప్ చేయండం ఖాయం.. సాక్ష్యాల‌తో సంచ‌ల‌న క‌థ‌నం..!

వైసీపీ అధినేత జగన్ పాద‌యాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాద‌యాత్ర ద్వారా జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నేరుగా చూడ‌డంతో.. మంచి- చెడు, క‌ష్టాలు- సుఖాలు అన్నీ క‌ళ్ళారా చూస్తున్నారు. దీంతో స‌హ‌జంగానే జ‌గ‌న్‌కి తెలియ‌కుండానే మార్పు వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు సైతం అబిప్రాయ ప‌డుతున్నారు. జ‌గ‌న్‌లో వ‌చ్చిన మార్పు ఎంత వ‌ర‌కు వెళ్ళిదంటే.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కి కురిపిస్తున్న‌ వ‌రాల జ‌ల్లు చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది. అయితే జ‌గ‌న్ ఇస్తున్న వ‌రాల జ‌ల్లుకు చాలామంది …

Read More »

వైఎస్ జగన్ కౌగిలింతలో ఎవరు….డోన్ నియోజక వర్గం షాక్…!

ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఆద్యంతం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతోపాటు ప్ర‌జ‌లు జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ పాద‌యాత్ర‌లో న‌డుస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర బేతంచ‌ర్ల వ‌ద్ద 200 కిలో మీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో బేతంచ‌ర్ల గ్రామంలో మొక్కను …

Read More »

జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …

Read More »

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. బిత్త‌ర పోతున్న టీడీపీ బ్యాచ్‌..?

జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర‌లో ఒక‌వైపు జ‌నం స‌మ‌స్య‌ల‌ను క‌ళ్ళారా చూసి తెలుసుకుంటున్న జ‌గ‌న్‌.. మ‌రోవైపు వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. క‌ర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచ‌క పాల‌న పై త‌న‌దైన శైలిలో ఎండ‌గ‌డుతూ.. టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక మ‌రోవైపు జ‌గ‌న్ బేతంచ‌ర్ల రోడ్ షోలో బాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో జ‌గ‌న్ కురిపించిన వ‌రాల జ‌డివాన ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఏపీలో …

Read More »

బుగ్గన రాజ నాకు మంచి మిత్రుడు..డోన్‌ను మోడల్‌ నియోజకవర్గం చేస్తాం

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు మంగళవారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ కర్నూల్ జిల్లా బేతంచర్ల చేరుకున్నారు. బేతంచర్లలో పెద్దసంఖ్యలో ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. డోన్‌ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు మీరు ఇక్కడ వైసీపీని గెలిపించారు. గెలిపించిన ప్రజలకోసం మనం మంచిగా ప్రజలకు న్యాయం చేయాలి అన్నాడు . కనుక తప్పకుండా …

Read More »

వారందరికీ ఇళ్ల స్థలాలు: వైఎస్‌ జగన్‌ హామీ

ఎక్కడైనా ప్రజలను మోసం చేస్తే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బేతంచర్లలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని …

Read More »

జగన్ పాదయాత్ర దెబ్బ‌కి.. అడ్డంగా దొరికిన చంద్ర‌బాబు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు 40 ఇయ‌ర్స్ అనుభ‌వానికి చుక్క‌లు చూపిస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డం.. రోజు రోజుకూ వేల సంఖ్య‌లో జ‌నం త‌ర‌లి రావడం.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లో చంద్ర‌బాబు పాల‌న‌ను ఎండ‌గ‌ట్ట‌డంతో టీడీపీ బ్యాచ్ మింగ‌లేక కక్క‌లేక ఉన్నారు. దీంతో టీడీపీ నేత‌లు ఒక్కొక‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి .. జగన్ మీద …

Read More »

చంద్ర‌బాబు సెవెంత్ సెన్స్‌కి.. అస‌లు త‌ట్ట‌నేలేద‌ట‌..!

ఏపీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపిన నంది అవార్డ్స్ ర‌గ‌డ పై తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. సోమ‌వారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదట‌. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారట‌. ఇక ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ …

Read More »

జ‌గ‌న్ నుండి వ‌రాల జడివాన‌.. ఇక వైసీపీనీ ఆప‌గ‌ల‌రా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బాగంగా నిర్వ‌హించిన మ‌హిళా స‌ద‌స్సులో వ‌రాల జ‌ల్లు కురిపించారు. సన్న, చిన్నకారు కుటుంబీకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం హుసేనాపురంలో మహిళా సదస్సు నిర్వహించారు. మహిళా సదస్సుకి చుట్టుపక్క గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్.. మహిళలతో మాట్లాడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat