Home / Tag Archives: padayatra (page 33)

Tag Archives: padayatra

జగన్ పాదయాత్ర 500 కిలో మీటర్లు

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ‌గ‌న్ పాదయాత్ర అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం గొట్లూరులో త‌న పాద‌యాత్ర కొన‌సాగుతున్నది. దీంతో జగన్ పాదయాత్ర శనివారంతో 500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జగ‌న్ మొక్క‌నాటారు.ఇప్పటివరకూ అనంతపురం నియోజకవర్గంలోని గుంతకల్, తాడపత్రి, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగింది. ధర్మవరం నియోజకవర్గంలోనూ …

Read More »

హత్యకు గురైన వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి ఇంట్లో వైఎస్‌ జగన్‌…కుటుంబ సభ్యులకు ఏం చెప్పాడో తెలుసా

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్‌ జగన్‌ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బాధలు జగన్ కు చెప్పుకున్నారు. ఈ …

Read More »

జగన్ కు లేఖలు రాసే అర్హత లేదు..టీడీపీ మంత్రి

ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్‌ కు ప్రజల కష్టాలు తెలియవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసే వ్యక్తికి లేఖలు రాసే అర్హత లేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా పాదయాత్ర చేపట్టాడని ఆయన విమర్శించారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలకు నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్‌కు అభివృద్ధిని అడ్డుకోవడమే …

Read More »

జగన్ ఈసారైనా అక్క‌డ వైసీపీ జెండా ఎగుర‌వేస్తారా..?

ఏపీలో పాద‌యాత్ర‌తో బిజీగా ఉన్న‌ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ని కొన‌సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 36వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. శ‌నివారం ధర్మవరం నియోజకవర్గం ఉప్పునేని పల్లి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డుమీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఇక ధ‌ర్మ‌వ‌రం విష‌యానికి …

Read More »

లక్షల మంది హృదయాలను కదిలిస్తున్న సంఘటన -కొన్ని వేల షేర్లు ..ఏముంది

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు .అందులో భాగంగా గురువారం జగన్ అనంతపురం జిల్లాలోని మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని గంగలకుంట గ్రామంలో ప్రారంభమైనది .ముప్పై ఐదో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ 11 .3 కి.మీ నడిచారు .ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల ఎనబై ఏడు కిలోమీటర్లు మేర …

Read More »

విద్యార్థుల ఛలో ఢిల్లీకి జగన్‌…!

ఏపీ ప్రజా సమస్యల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పా యాత్ర అనంతపురంలో కొనసాగుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల హక్కు అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గురువారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన్ని కలిసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా విద్యార్థుల జేఏసీ డిసెంబర్ 20న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వారంతా జగన్‌ను …

Read More »

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేంత‌వ‌ర‌కు.. నా ఊపిరి ఆగ‌దు..!

జ‌గ‌న్ చేపట్టిన పాద‌యాత్ర అనంత‌పురం జిల్లాలో దుమ్మురేపుతోంది. టీడీపీ కంచుకోట‌గా ఉన్న అనంతలో చాలా ఏళ్ళ‌గా ప‌రిటాల హావా కొన‌సాగుతోంది. దీంతో అక్క‌డ టీడీపీ ఆధిప‌త్యాన్ని బ్రేక్ చేయాడానికి వైసీపీ కూడా గట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. ఇక ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో రాప్తాడు ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతో ప‌రిటాల కుటుంబం చేస్తున్న దాడులకు.. దౌర్జ‌న్యాల‌కు భ‌య‌ప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని ఫైర్ …

Read More »

వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఓడించేందుకు సిద్ధం..ఎవరో తెలుసా..?

రాప్తాడు నియోజక వర్గంలోని పాపంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రకాశ్ రెడ్డి… పల్లెల్లో రైతులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది అని విమర్శించారు. తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని పరిటాల సునీతను ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం దౌర్జన్యాలు ఇక ఎంతో కాలం సాగవన్నారు జగన్ పాదయాత్రలో భాగంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తోపుదుర్తి …

Read More »

ప‌రిటాల రవి చనిపోయినప్పుడు ఎంత జనం వచ్చారో… అంతకంటే ఎక్కువగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పాయాత్రకు..!

వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ప్ర‌స్తుతం అనంత‌పురుం జిల్లాలో కొన‌సాగుతోంది. రోజు రోజుకి పాద‌యాత్ర‌కు ప్ర‌జాస్పంద‌న పెరుగుతోందే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. అదికూడా టీడీపీకి కంచుకోట‌లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రూ ఊహించ‌నంత ప్ర‌జా స్పంద‌న పాద‌యాత్ర‌కు వ‌స్తోంది. ప్రజాసంకల్పయాత్ర బుధవారం రుద్రంపేట బైపాస్‌ శివార్ల నుంచి మొదలైంది. జగన్‌ను కలిసేందుకు యువకులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే శిబిరానికి భారీగా తరలివచ్చారు. ప్రతీ ఒక్కరినీ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. పరిటాల కోటలో జగన్మోహన్ …

Read More »

అనంతలో మ‌ద్దెల చెరువు సూరి భార్య‌ భానుమతి… వైసీపీ నుండి పోటి..నియోజకవర్గం ఇదేనా

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు. ఇక జగన్ పాదయాత్రలో జ‌రిగిన తాజా ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. గంగుల భానుమతి జ‌గ‌న్‌ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి సతీమణి అయిన‌ భానుమతి… గత కొంతకాలంగా ఈమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గం పరిధిలో సాగుతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat