Home / Tag Archives: padayatra (page 27)

Tag Archives: padayatra

ప్ర‌కాశం జిల్లా.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో… వైసీపీ ప్ర‌కాశించేనా..?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ స‌ర్వేల మీద స‌ర్వేలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఆ స‌ర్వేల మాట ఎలా ఉన్నా జిల్లాల వారిగా వైసీపీ బ‌లాలు ఏంటో బ‌ల‌హీన‌త‌లు ఏంటో ఒక‌సారి తెలుసుకుందా. ముందుగా వైసీపీ కంచుకోట అయిన ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ ప్ర‌కాశిస్తుందా.. లేక త‌న ప్ర‌భావాన్ని కోల్పోయిందా ఒక‌సారి విశ్లేషించుకుందాం…. See Also:రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్… ప్ర‌కాశం …

Read More »

నాడు ప్రధాని ..నేడు రాష్ట్రపతి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఆరా ..టీడీపీ నేతల్లో మొదలైన ఆందోళన ..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్రను చేపట్టడంతో ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 82 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ తో పాటు కొన్ని వేల మంది ప్రతి రోజు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే తెలుగు రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. తొలిసారి సుదీర్ఘ పాదయాత్రను …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రజాసంకల్పయాత్ర నిలిపివేయనున్నా..వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను  ఈనెల 8న (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాల బంద్‌కు వైసీపీ తన విధానంలో భాగంగా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బంద్‌కు మద్దతుగా …

Read More »

ఈ మహిళ మాటకు 22 మంది ఫిరాయింప్ ఎమ్మెల్యేలు.. ఇక ఎమ్మెల్యే ఫిరాయించకుండ చేసిందా…!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను ర‌చిస్తూ.. ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఇటీవ‌లే 1000 కిలోమీట‌ర్ల పైచిలుకు మార్క్‌ను దాటింది. అయితే, జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో.. తాము సైతం అంటూ మ‌హిళ‌లు, యువ‌త‌, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్య‌లో …

Read More »

79 రోజులు.. 1000 నాటౌట్‌.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ముహుర్తం పెట్టింది ఎవ‌రు..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా.. జ‌గ‌న్ త‌న‌ ప్రజా సంకల్పపాదయాత్ర వెయ్యి కిలో మీట‌ర్లు దాటింది. ఇక‌ ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు హాలిడే తప్పితే ఇప్పటివరకు జగన్ 79 రోజులు నడిచారు. జగన్ తన పాదయాత్ర ముహూర్తం సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో పెట్టించుకున్నారంట. ఈ విష‌యం స్వ‌యంగా ఆ స్వామినే ఈ విషయాన్నీ వెల్లడించారు. విశాఖ …

Read More »

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కొక్క ఓటుకు ఎంత ఇవ్వబోతున్నారో తెలుసా

ప్రస్తుతం ఈ రోజుల్లో ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడిన వ్యవహారం అయిపోయింది. ఓటర్లను డబ్బుతో కొనుక్కోవడం చాలా మామూలు అయిపోయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఈలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ స్టీఫెన్ ఓటు కొనుగోలు కోసం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి..ప్రయత్నించడం..అందులో సీఎం చంద్రబాబు తలదూర్చారని ఆడియో..వీడియో టేపులు కలకలం సృష్టించాయి. అయితే ఓటుకు …

Read More »

వైఎస్‌ జగన్‌ కొత్త బైక్…ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. సోమవారం కార్పొరేటర్‌ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్‌)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ …ఆ బైక్‌ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. . ఇక …

Read More »

జగన్.. జ‌గ‌న్.. జ‌గ‌న్‌.. ఏంటీ ఈ హామీలు.. వాళ్లు బిత్త‌రపోతున్నారు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాదయాత్ర‌ని నెల్లూరు జిల్లాలో దుమ్మురేపుతున్నారు. శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు కావ‌డం కోసం త‌న పాద‌యాత్ర‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన జ‌గ‌న్ శ‌నివారం య‌ధావిధిగా ప్రారంభించారు. ఇక 78వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా రైతుల కోసం మ‌రో సంచ‌ల‌న హామీ ఇచ్చారు జ‌గ‌న్‌. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్ …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో… రైతులకు మరో కొత్త హామీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 78వరోజు ప్రజాసంకల్పయాత్ర కొన సాగుతంది. ఈపాదయాత్రలో బాగంగా కొత్త హామీని ఇస్తున్నారు. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్. తాజాగా మన పార్టీ అధికారంలోకి …

Read More »

వైఎస్‌ జగన్‌ 78వరోజు ప్రజాసంకల్పయాత్రన ప్రారంభం

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 78వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మట్టెంపాడు, మోపూరు క్రాస్‌, మొగళ్లపాలెం మీదగా సౌత్‌ మోపూరు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. మొగుళ్లపాలెంలో పార్టీ పతాకావిష్కరణ చేయనున్నారు. సౌత్‌ మోపూరులో బహిరంగ సభలో వైఎస్‌ జగన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat