ఏపీ ప్రధానప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎ గోపవారానికి చెందిన గండ్రోతు నాగదేవి అనే మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు .ఈ సందర్భంగా తన ఆవేదనను …
Read More »జగన్ కు అండగా నేనున్నా అంటున్న బుడతడు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మియ్యేరు గ్రామానికి చెందిన కొవ్వూరు జగన్ రెడ్డి అనే బాలుడు పంచె కట్టుకొని ,కండువాతో అచ్చం దివంగత ముఖ్యమంత్రి …
Read More »170వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర 170వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి శివారు నుంచి రాజన్న బిడ్డ పాదయాత్ర ప్రారంభించారు. జగన్ తో పాటు ఉదయం నుండే వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ కూడ వారితో ఉత్ఫాహంగా పాదయాత్రను ముందుకు కొన సాగిస్తున్నారు. అనంతరం …
Read More »టీడీపీ కంచుకోట బద్దలు -వైసీపీలోకి భారీ చేరికలు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు రెండు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు . అయితే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు .తాజాగా టీడీపీ కంచుకోటగా ఉన్న …
Read More »వైఎస్ జగన్ ఈ పాపకు ఏం చెప్పాడు…తల్లి సంతోషం ఎందుకో తెలుసా..!
ఏపీలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. వేలాది మంది జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తూ వారి సమస్యలను వివరిస్తూ…జగన్ ఆరోగ్యం గురించి కూడ అడుగుతున్నారు. అయితే బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్ జగన్ చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా …
Read More »ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియ రాజీనామా..?
తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటన పూర్తిగా ప్రభుత్వ తప్పిదంతోనే జరిగిందనీ, ఇటువంటి ఘటనలు ప్రభుత్వ హత్యలే అని ఏపీ ప్రతిపక్ష నాయకుడు ,వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పడవ ప్రమాదం ఘటన చాలా బాధ కలిగించిందనీ, దాదాపు 40 మంది …
Read More »ఆటో యూనిఫాంలో వైఎస్ జగన్..వాళ్ల ఆనందానికి అవధుల్లేవు..!
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే సోంత అన్నలా హామీలు ఇస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ను బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »ఆస్కార్, పద్మభూషణ్లు, పద్మశ్రీలు, అవార్డులు ఇచ్చేవాళ్లు చంద్రబాబుని చూడలేదేమో…చూసి ఉంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు ,మోసాలు క్లైమాక్స్ కు చేరాయని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రతో బాగంగా ఏలూరు లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఈరోజుకి క్లైమాక్స్కు చేరాయి. రోజుకో కొత్త సినిమా చూపిస్తున్నాడు. ఒక పూట నిరాహార దీక్ష అంటాడు. దాని కోసం సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.30 …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర 2000వేల కిలోమీటర్లు పూర్తి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ప్రతిపక్షనేత ,వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టించనుంది. జగన్ పాదయాత్ర 2000వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో చాక్లెట్లు పంచిన..టీడీపీ ఎమ్మెల్యే..అప్రమత్తమైన పోలీసులు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు పంచారు… అదేంటి జగన్ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు ఎందుకు పంచారు? సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలో చేరతారా? అనే సందేహం వెంటనే రావొచ్చు… కానీ, జగన్ పాదయాత్ర ట్రాఫిక్లో చిక్కుకున్న టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాధారణ ప్రజలకు చాక్లెట్లు పంచారు… వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్ పాదయాత్ర ర్యాలీలో దెందులూరు ఎమ్మెల్యే …
Read More »