వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజల సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ జగన్ తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా పీ.గన్నవరంలో కొనసాగించారు. see also:కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు …
Read More »