ఓయూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పర్యటనకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఎన్ఎస్యూఐ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్ను కొట్టివేసింది. ఓయూ క్యాంపస్లో రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతించకూడదని.. అందుకే సభకు పర్మిషన్ ఇవ్వలేమని ఇటీవల వీసీ పేర్కొన్నారు. వీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ …
Read More »రాహుల్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్రెడ్డి
నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్లో జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. …
Read More »ఓయూలోకి రావాలంటే పైసలు కట్టాల్సిందే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఓయూలోకి ఇక నుంచి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే. స్టాఫ్, స్టూడెంట్లు మినహా మిగతా ఎవరు వచ్చినా పాస్ తీసుకోవాల్సిందేనని యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వాకర్స్ నుంచి నెలకు రూ.200, గ్రౌండ్ వాడుకునేందుకు రూ.500, జిమ్ వాడేందుకు రూ. 1,000 యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
Read More »ప్రభుత్వ టీచర్ కు గోల్డ్ మెడల్
తెలంగాణ రాష్ట్రంలో నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పెనిమిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పరశురాం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సామాజిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను పరశురాంకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం గోల్ద్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, …
Read More »రాహుల్ హైదరాబాద్ వస్తే మాకేంటి..ఎర్రగడ్డకు వస్తే మాకేంటి..!
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావుడి, విమర్శలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. “రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే ఏంటి..??ఎర్రగడ్డకి వస్తే మాకు ఏంటి…??టీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్మిషన్ను ఎందుకు అడ్డుకుంటారు?.. తెలంగాణ లో ఒక ఎమోషన్ రెచ్చగొట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది….రాష్ట్రంలో లో …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి …
Read More »కోదండరాం మంచి చెప్పాల్సింది పోయింది శవరాజకీయాలు…
గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలు జరువుతున్నారని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలిపారు. నిన్న ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కానీ ఆత్మహత్య చేసుకోవద్దు అని తాము కోరుకుంటున్నామన్నారు. విద్యా బుద్ధులు చెప్పే కోదండరాం గారు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రొఫెసర్ కోదండరాం నిరుద్యోగులకు మంచి చెప్పాల్సింది పోయి వారిని …
Read More »