తూర్పు గోదావరి జిల్లా కచ్చూలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మునిగిన బోటుని వెలికితీయడానికి అధికారులు చేపట్టిన ఆపరేషన్ రాయల వశిష్ట ముందుకు సాగట్లేదు. నాలుగు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత నెల 15న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాదం జరిగింది. స్థానికులు రక్షించిన 26 మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బోటులోని మిగతా ప్రయాణికుల్లో 36 మంది మృతదేహాలను ఇప్పటివరకు కనుగొనగాన్నారు. అమితే ప్రమాదం జరిగిన …
Read More »వైసీపీలోకి వలసల పర్వం.. టీడీపీ నేతలు సైతం జిల్లాల వారీగా జగన్ చెంతకు
ఆపరేషన్ ఆకర్ష్.. గత రెండున్నరేళ్లుగా వైఎస్సార్సీపీని కుదిపేసింది. అయినా ఆపార్టీకి ఉన్న చరిష్మా, జగన్ మొండితనం ముందు అవేమీ నిలబడలేదు. వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. వీరిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు రాజ్యాంగబద్దంగా మొర పెట్టుకున్నా వినకపోవడంతో జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. చివరకు జగనే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వని …
Read More »