Home / Tag Archives: opening

Tag Archives: opening

లక్షలు ఇస్తారుగాని..ఆ గంటా చుక్కలు చూపిస్తారట !

ఈరోజుల్లో తెరపై హీరోయిన్ కనిపిస్తే చాలు ఎదో ఆమె మనపక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాంటిది ఎదురుగా కనిపిస్తే అస్సలు ఊరుకోరు. అలాంటిది హీరోయిన్లు ప్రస్తుత రోజుల్లో ఏదైనా ఓపెనింగ్ కు వెళ్ళాలంటే భయపడుతున్నారట. ఇది స్వయంగా కొందరు హీరోయిన్లు చెప్పారట. ఒక ఈవెంట్ లేదా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళాలంటే వారికి రెండు లేదా మూడు లక్షలు ఇచ్చి తీసుకొస్తారు. ఎవరైనా షాప్ ఓపెనింగ్ కు …

Read More »

మోదీ, ట్రంప్ చేతులమీదగా ప్రారంభంకానున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం !

ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అందులోను అది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆసీస్ మైదానలంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే ఇప్పుడు దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అది అహ్మదాబాద్ లో ఉంది. దీనిని ప్రత్యేకంగా లక్షా 10వేల సిట్టింగ్ తో తయారు చేయడం జరిగింది. భారత క్రికెట్ అభిమానులు ఓపెనింగ్ …

Read More »

రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం జగన్..!

పోలీసులు 24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్ ఉండేలా ప్రత్యేక యాప్ ను ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి …

Read More »

విజయవాడ లో కీలక ప్లైఓవర్ సిద్దం..!

విజయవాడ బెంజ్ సెంటర్ వద్ద ప్లైఓవర్ సిద్దం అయింది. కేంద్ర నితిన్ గడ్కరి ఆగమనం కోసం అదికారులు ఎదురు చూస్తున్నారు. ఆయన తేదీని ఖరారు చేస్తే ప్రారంభోత్సవాన్ని అదికారికంగా చేస్తారు. ఈలోగా ట్రయల్ రన్ కు అవకాశం ఇవ్వాలని అదికారులు తలపెట్టారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు.కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ …

Read More »

జగన్ మరో సంచలనం..అవినీతి భూతం ఇకలేనట్టే !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని ఎలాంటి ఫిర్యాదులైనా నేరుగా నమోదు చేసి సీఎం ఆఫీస్ కు చేరేలా చేయడానికి 14400 అవినీతి నిరోధక సిటిజెన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారు చేసిన ఈ మరో ప్రయత్నానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం మరో కొత్త శకాన్ని చూస్తుందని అందరు భావిస్తున్నారు. …

Read More »

అగ్రనేతల రూట్ అంతా ఒక్కటే..మంచి టైమ్ చూసుకొని ఎన్టీఆర్ కూడా..?

ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలంతా అటు హీరోగా ఇటు నిర్మాతలుగా కూడా పాలుపంచుకుంటున్నారు. మహష్, రామ్ చరణ్ నాని, విజయ దేవరకొండ ఇలా ఎవరికివారు బిజీగా ఉన్నారు. అయితే ఇంకా మహేష్ విషయానికి వస్తే సొంతంగా బ్యానర్ పెట్టుకొని తన సినిమాలకే నిర్మాణ పనుల్లో భాగస్వామ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం అదే రూట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నాడని సమాచారం. తన సొంత నిర్మాణంలో తాను కూడా సినిమాలు తియ్యాలని …

Read More »

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదగా “కర్తార్‌పుర్‌ నడవా” ప్రారంభం..!

సిక్కులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘కర్తార్‌పుర్‌ నడవా’ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సిక్కు మతం స్థాపకుడు గురు నానక్ దేవ్ 550 వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని కూడా పిలువబడే భారత వైపున ఉన్న కారిడార్ యొక్క ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు, ఇక్కడ యాత్రికులకు కొత్తగా నిర్మించిన 4.5 కిలోమీటర్ల …

Read More »

 ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రారంభించిన సీఎం జగన్‌

అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి 13,500 ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథాకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఉదయం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలోని కాకుటూరు గ్రామం వద్ద గల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో అబ్దుల్‌ …

Read More »

జగన్ మరో పథకానికి శ్రీకారం..రేపే ప్రారంభం..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలు చేయడానికి సిద్దమయ్యారు. ఇదొక గొప్పం కార్యక్రమం అనే చెప్పాలి. జగన్ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ అనగా రేపు ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమమే …

Read More »

అనంతలో కియా కారు-ప్రారంభోత్సవానికి జగన్

ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద కియా కార్ల ప్రారంబోత్సవం హడావుడిగా చేశారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 8తేది కియా కారును ప్రారంబించనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబుతో కలసి ‘కియా’ పరిశ్రమ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అర్హులైన స్థానికులందరికీ ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని మంత్రి శంకరనారాయణ చెప్పారు. పరిశ్రమల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat