Home / Tag Archives: odisa

Tag Archives: odisa

ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

ఒడిశాలో జరిగిన  కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో కొన్ని వందల మంది మృత్యువాత పడ్డారు. వేల మంది గాయాలపాలైన సంగతి తెల్సిందే. మరువక ముందే  అదే రాష్ట్రంలో మరో రైలు బోగీలో మంటలు రావడం కలకలం రేపింది. దుర్గ-పూరీ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో ఖరియార్ రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ …

Read More »

బీఆర్ఎస్‌లో చేర‌నున్న ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేర‌నున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ కండువా క‌ప్పుకోనున్నారు. గిరిధ‌ర్ గ‌మాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివ‌రాజ్ పాంగి, ఇత‌ర నాయ‌కులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గిరిధ‌ర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కుమారుడు శిశిర్ …

Read More »

CM నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై గుడ్ల దాడి

ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై గుడ్ల దాడి జరగటం సంచలనం సృష్టించింది. పూరీలో ఓ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి.. సీఎం నవీన్ హజరై తిరిగి వస్తుండగా.. ఆయన కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై.. బీజేవైఎం రాష్ట్రంలో నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కారుపై గుడ్లు విసిరారు.

Read More »

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు ఎంతో తెలుసా..?

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. భువనేశ్వర్, దిల్లీ, ఫరీదాబాయ్లో తన తండ్రి, మాజీ సీఎం బీజు పట్నాయక్ ద్వారా లభించిన ఆస్తులు.. తాను రచించిన పుస్తకాల రాయల్టీ ద్వారా సంపాదించిన మొత్తం 2020 మార్చి నాటికి సుమారు రూ 63 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆయా వివరాలను త్వరలో లోకాయుక్తకు అందజేస్తానని చెప్పిన ఆయన.. తన మంత్రివర్గంలోని పలువురి ఆస్తులను సైతం ప్రకటించారు

Read More »

ఒడిశా గ‌వ‌ర్న‌ర్ కి క‌రోనా

 ఒడిశా గ‌వ‌ర్న‌ర్ ప్రొఫెస‌ర్ గ‌ణేషీ లాల్ జీ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్‌తోపాటు ఆయ‌న స‌తీమ‌ణి, మరో నలుగురు కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింద‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో వారంతా భువ‌నేశ్వ‌ర్‌లోని ఎస్‌యూఎం కోవిడ్ ద‌వాఖాన‌లో చేరార‌ని అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి బాగానే ఉంద‌ని తెలిపారు. కాగా, ఈ మ‌ధ్య‌కాలంలో గ‌వ‌ర్న‌ర్ దంపతుల‌ను క‌లిసిన‌వారు క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని సూచించారు. ‌ క‌రోనా బారిన‌ప‌డిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat