న్యూజిలాండ్ లో మ్యాచ్ లు అంటే ఎక్కడో చిన్న వెలితి, మనకి అంతగా విజయాలు లేని దేశం అని చెప్పాలి. ఇక టీ20 అంటారా అస్సలు రికార్డులే లేవని చెప్పాలి. అలాంటిది అక్కడికి వెళ్లి 5 టీ20 మ్యాచ్ లు ఆడి సిరీస్ క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు వన్డే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం మొదటి వన్డే జరగగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ …
Read More »తొలి వన్డే..విరుచుకుపడ్డ భారత్..కివీస్ లక్ష్యం 348 !
బుధవారం న్యూజిలాండ్, ఇండియా మధ్య మొదటి వన్డే ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇండియన్ డెబ్యు ఓపెనర్స్ మయాంక్ , పృథ్వీ షా పర్లేదు అనిపించారు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి అర్దశతకం సాధించారు. అనంతరం ఐయ్యర్, రాహుల్ తమదైన శైలిలో కివీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఐయ్యర్ ఏకంగా 103 పరుగులు సాధించాడు.ఆఖరిలో రాహుల్, జాదవ్ బౌండరీల మోత మోగించారు. …
Read More »క్రికెట్ న్యూస్: ఇండియా స్క్వాడ్ రెడీ..మయాంక్ లక్కీ !
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్ లో భారత్ అన్ని మ్యాచ్ లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కివీస్ టూర్ లో భాగంగానే వన్డేలు, టెస్ట్ లు కూడా ఆడనుంది భారత్. ఇక వన్డేలు ఈ నెల 5నుండి ప్రారంభం కానున్నాయి. మరోపక్క 5టీ20లో రోహిత్ గాయం కారణంగా వన్డేలకు, టెస్ట్ లకు దూరమయ్యాడు. ఇక అతడి స్థానంలో వన్డేల్లో మయాంక్ అడుగుపెట్టగా, …
Read More »దరువు వరల్డ్ Xl..2019 వన్డే మరియు టెస్ట్ జట్లు ఇవే !
సీనియర్ క్రికెటర్లు, దిగ్గజాలు, క్రికెట్ విశ్లేషకులు ఇలా అందరు క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించడం అందరికి తెలిసిన విషయమే. అయితే డిసెంబర్ 31 మంగళవారం తో 2019 సంవత్సరం పూర్తి కానుంది. ఇందులో భాగంగానే చాలా మంది తమ తమ జట్లను ప్రకటించారు. అయితే తాజాగా దరువు సోషల్ మీడియా ఈ ఏదాడిలో ప్రతీఒక్కరి ఆటను పరిగణలోకి తీసుకొని బెస్ట్ ఎలెవన్ ని ప్రకటించింది. ఇందులో …
Read More »క్రికెట్ ఆస్ట్రేలియాకు రారాజులు మనవాళ్ళే..!
ప్రస్తుతం యావత్ ప్రపంచంలో క్రికెట్ విషయానికి వస్తే వెంటనే గుర్తొచ్చేది ఇండియానే. అందులో సందేహమే లేదని చెప్పాలి. ఈ దశాబ్దకాలంలో చూసుకుంటే క్రికెట్ లో మ్యాచ్ లు గెలవడం గాని, సెంచురీలు, ఏదైనా రికార్డులు మాత్రం భారత్ కే సొంతమని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దకాలానికి గాను జట్లను ప్రకటించింది. ఇందులో భారత్ మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కెప్టెన్ కు …
Read More »ముచ్చటగా మూడు… వైట్ వాష్ !
అందరు అనుకున్నదే జరిగింది. టీమిండియా రెండో టెస్ట్ లో కూడా ఘన విజయం సాధించింది. ఏ కోణంలో కూడా కరేబియన్ లు భారత్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాదించిన విషయం తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 117 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. బూమ్రా దెబ్బకు కోలుకోలేకపోయారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 468 పరుగుల భారీ లక్ష్యాన్ని …
Read More »క్రికెట్ చరిత్రలో తొలిసారి..సూర్య కిరణాలు మ్యాచ్ కు అడ్డుపడ్డాయి
వర్షం కారణంగా, వెలుతురు లేమి మరియు మంచు కురుస్తున్నదనే కారణంతో క్రికెట్ మ్యాచ్లు ఆగిపోవడం అందరికీ తెలిసిందే.అయితే క్రికెట్ చరిత్రలో తొలిసారి కళ్లలో సూర్యుని కిరణాలు పడటంతో మ్యాచ్ ఆగిపోయిన ఘటన నిన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన …
Read More »ధోనీ వచ్చేసాడు…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్తో పాటు న్యూజిలాండ్తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్తో టీ20 సిరీస్కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 …
Read More »జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ బీజేపీ జనసేన కకావికలు …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టిన ఒకే ఒక దెబ్బకు రాష్ట్రంలో అధికార మిత్రపక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కకావికలయ్యాయి. తెలుగుదేశం నాయకులు ఏమి చెప్పాలో, జగన్ తెచ్చిపెట్టిన ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పిసుక్కుని చేస్తున్నారు. ఈరోజు టీవీ చర్చల్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రతినిధులు ముఖాల్లో నెత్తురు చుక్క లేకుండా, ఎలా జవాబివ్వాలో, పార్టీనిఎలా సమర్ధించుకోవాలో తెలియని అయోమయస్థితిలోకి వెళ్లారని …
Read More »