యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ టీలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని జగన్ అభిప్రాయపడ్డారు. టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లకు అవకాశం లేదని.. సమర్థులు, టాలెంట్ ఉన్నవారినే తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన టీచింగ్ స్టాఫ్ను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో …
Read More »నో రికమండేషన్స్ ప్లీజ్ అంటున్న సీఎం జగన్
పాలనలో తనదైన ముద్ర వేయాలని సీఎం జగన్ తహతహలాడుతున్నారు. ఇందుకోసం తన మన అనే వేదాలు పక్కన పెట్టి పని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఎక్కడ ఒక్క అవినీతి మచ్చ కూడా రాకుండా అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. తన తోటి సభ్యులు కూడా ఇదేవిధంగా మెలగాలని సూచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా కొన్ని …
Read More »