నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్తోనే సుభిక్షంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి స్వతంత్రంగా జిల్లా పరిషత్ను గెలిపించింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదలకుండా రెండు ఎంపీలు, 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఉద్యమంలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉన్న జిల్లా. 2014లో టీఆర్ఎస్ చేతుల్లో రాష్ట్రం …
Read More »ఎంపీ కవిత మానవత్వానికి హ్యాట్సాప్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కవిత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .అచ్చం తన తండ్రి మాదిరిగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానని తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు. అసలు విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లాలో బినోల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచుగా ఉన్న మోచి బాలరాజు ప్రమాదశావత్తు మురికి …
Read More »రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం గొప్ప విషయం.. మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ …
Read More »బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నిజామాబాద్
రాష్ట్రంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఓడీఎఫ్ జిల్లాలుగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా నిజామాబాద్ జిల్లా కూడా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా (ఓడీఎఫ్)గా నిలిచింది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా విజయవంతంగా 3 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత నిజామాబాద్ను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. At Open Defecation Free awareness meeting in rajeev gandhi auditorium. …
Read More »దీక్షా దివస్ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాదిద్దాం..ఎంపీ కవిత పిలుపు
దీక్షా దివస్ స్పూర్తితో బంగారు తెలంగాణ సాధిద్దామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29 ను దీక్షా దివస్గా జరుపుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది. వందలాది మంది దీక్షలో ఉదయం నుంచి సాయంత్రం …
Read More »కేసీఆర్ రైతులకు ఆపద్భాంధవుడు..మంత్రి పోచారం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ రైతుల ఆపద్భాంధవుడని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ప్రపథమంగా కోటగిరి మండలం దోమలెడ్గి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచీ లాంటివి అంటూ సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు .ఇతర రాష్ర్టాల అధికారులు, నాయకులు …
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రులు
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దోమలెడ్గిలో డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం వాటిని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి… ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో 2 లక్షలా 75 వేల ఇండ్లు మంజూరు చేశామన్నారు. 70 వేల నుంచి 80 వేల వరకు ఇండ్ల నిర్మాణాలకు అగ్రిమెంట్లు అయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు, నియోజక వర్గాలకు …
Read More »కార్తీక పౌర్ణమి..ఎంపీ కవిత ప్రత్యేక పూజలు
ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత.. నిజామాబాద్ పట్టణంలోని శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున శ్రీనీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ శివుడి దయ వల్ల ఇక్కడ అభిషేకం …
Read More »