తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి టీఆర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »