పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు. కేంద్రం అన్ని …
Read More »