Home / Tag Archives: nirmala seetharam

Tag Archives: nirmala seetharam

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

నిన్న శుక్రవారం తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో పర్యటించిన  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. నిర్మ‌ల వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కేంద్రం ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయిలో తెలంగాణ వాటా ఉంద‌ని పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైస‌లు మాత్ర‌మే వ‌స్తున్నాయ‌ని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీడీఎస్ దుకాణాల …

Read More »

ఆహార పదార్థాలపై జీఎస్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ

దేశ వ్యాప్తంగా  నిన్నటి నుంచి ఆహార పదార్థాలపై కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తుల్ని ప్యాక్ చేయకుండా లేదా లేబుల్ వేయకుండా విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ట్విటర్లో పేర్కొన్నారు.

Read More »

కేంద్ర బ‌డ్జెట్ 2021-22తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..?

-త‌గ్గ‌నున్న బంగారం, వెండి ధ‌ర‌లు -పెర‌గ‌నున్న కార్ల విడిభాగాల ధ‌ర‌లు -మొబైల్ రేట్లు పెరిగే అవ‌కాశం -నైలాన్ దుస్తుల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం -సోలార్ ఇన్వ‌ర్ట‌ర్ల‌పై ప‌న్ను పెంపు -ఇంపోర్టెడ్ దుస్తులు మ‌రింత ప్రియం

Read More »

స్వ‌స్త్ భార‌త్ హెల్త్ స్కీమ్ కి ఎన్ని కోట్లు కేటాయించారంటే..?

ఆరోగ్య భార‌త్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  ప్ర‌ధాన‌మంత్రి ఆత్మ‌నిర్బ‌ర్ స్వ‌స్త్ భార‌త్ యోజ‌న పేరుతో ఆ స్కీమ్‌ను అమ‌లు చేయ‌నున్నారు.  ఈ కొత్త ప‌థ‌కం కోసం 64,180 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తారు. ఆరోగ్యం విష‌యంలో కేంద్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.  ఇవాళ ఆమె లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ …

Read More »

కేంద్ర బడ్జెట్ 2021 -రైల్వేల‌కు రూ.1.15 ల‌క్ష‌ల కోట్లు

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా భార‌తీయ రైల్వేల‌ను అభివృద్ది చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్ నిర్ణ‌యించింది. అందుకోసం రైల్వే రంగంలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.1.15 ల‌క్ష‌ల కోట్ల నిధులు అందించ‌నున్నారు. దేశీయ విమానాశ్ర‌యాల‌ను పూర్తిగా ప్రైవేటీక‌రించ‌నున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.

Read More »

కేంద్రం గుడ్ న్యూస్..లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన !

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఈ మేర‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా బాధితుల కోసం సుమారు రూ.1,70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ప్ర‌ధానంగా క‌రోనా వ‌ల్ల న‌గ‌రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేసే 80 కోట్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి గరీబ్ క‌ల్యాణ్ ప‌థ‌కం ద్వారా ప్యాకేజీని అందిస్తామ‌న్నారు. కోవిడ్-19 వ‌ల్ల కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. …

Read More »

తెలంగాణ కేంద్రానికిచ్చింది అక్షరాల రూ.2.70లక్షల కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరేళ్లల్లో లక్ష యాబై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటుగా సాక్షాత్తు …

Read More »

కోట్ల మంది మధ్య తరగతి కుటుంబాలకు మంచి వార్త చెప్పిన మోది ప్రభుత్వం.. దేశమంతా హర్షం

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా కొత్త పథకాలకు బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆమె కొత్తగా మత్స్యకారుల సంక్షేమంకోసం ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat