ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి పప్పులో కాలేశారు .దీంతో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియాలో .గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో హైదరాబాద్ లో త్రాగడానికి నీళ్ళు లేకపోతె నేను చేసిన కృషి .. టీడీపీ ప్రభుత్వం పడ్డ …
Read More »